Take a fresh look at your lifestyle.
Browsing Tag

rabi-season

రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలి జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : జిల్లాలోని రా రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించి ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని దించుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు.సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని…

జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి -కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక

ముద్ర, నారాయణ పేట : జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పూర్తయిన ధాన్యం బస్తాలను వెంటనే లోడింగ్ చేయించాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ఆదేశించారు. రబీ ధాన్యం సేకరణలో భాగంగా కేంద్రాల వద్ద లోడింగ్,…

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష సమావేశం కొల్లాపూర్ నుంచి పాల్గొన్న మంత్రి…

ధాన్యం కొనుగోలుకు పక్కా ప్రణాళికతో జిల్లా యంత్రాంగం: కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: రైతులు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేస్తూ, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు…

మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ధాన్యం, మొక్కజొన్న పంట కొనుగోళ్లపై నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను హెచ్చరించారు. మంగళవారం మొక్కజొన్న, ధాన్యం…

వారిధాన్యం, మక్కజొన్న పంట కొనుగోళ్లు వేగవంతం చేయండి కలెక్టర్లను ఆదేశించిన ముఖ్యమంత్రి వీడియో…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : వరిధాన్యం, మొక్కజొన్న పంట కొనుగోళ్లపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి కొనుగోలు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.…

జగిత్యాల ధ్యానం నిల్వలు కోసం సిరిసిల్ల గోదాములు కేటాయించండి..

ధాన్యం కొనుగోలు పై వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి అడ్లూరి.. ముద్ర, హైదరాబాద్: జగిత్యాల జిల్లాలో రబీ సీజన్లలో రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆఫరల్ పార్కులో ఉన్న గోదాములను కేటాయించాలని…

జిల్లాలో రబీ వరి కొనుగోలు ఏర్పాట్లు పక్కాగా చేయాలి: కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్: రాబోయే రబీ సీజన్‌కు వరి కొనుగోలు ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని, ఎక్కడైనా అలసత్వం లేదా నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్…

రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర, వనపర్తి: ఈ రబీ సీజన్లో వనపర్తి జిల్లాలో దాదాపు 3.75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అందులో గృహవసరాలు ఇతరత్రా పోను 2.70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని…

యాడికి సభలో సీఎం చంద్రబాబు నాయుడు: భూగర్భ జలాల పెరుగుదలతో నీటి ఎద్దడి నివారణ సాధ్యం

ముద్ర, అనంతపురం ప్రతినిధి: రాష్ట్రంలో నీటి నిర్వహణలో ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల భూగర్భ జలాల స్థాయి గణనీయంగా మెరుగుపడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అనంతపురం జిల్లా యాడికి నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, గత ఏడాది…

రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి- రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి…

రైతులకు మేలు జరిగే విధంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలి.... ఇబ్రహీంపట్నంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి అడ్లూరి.... కోరుట్ల, ముద్ర; మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న…