Take a fresh look at your lifestyle.
Browsing Tag

School Education

విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం.. 42 మందికి రూ.21 లక్షల నగదు బహుమతులు

ముద్ర, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తి పెంపొందించి, ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఒక చిన్న ప్రయత్నం విశేష ఫలితాలను అందించింది.  కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రణీత్ గ్రూప్…

విద్యార్థులు చదువుతో పాటు ధైర్యంగా నిలబడేలా తీర్చి దిద్దాలి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : విద్యార్థులకు చదువుతో పాటు ధైర్యంగా నిలబడడం, మానసిక శారీరక సామర్ధ్యాలు పెంపొందించడం, నాయకత్వ లక్షణాలతో కూడిన మంచి విలువలను అందించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఉపాధ్యాయులకు సూచించారు. ఆదివారం…

విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా పాలన…

ఆలయాలు ఐక్యతకు ప్రతీకలు – ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

  ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ............................................... దేవాలయాలు సమాజ ఐక్యత కు ప్రతీక అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మంగళవారం మహబూబ్‌నగర్ లోని సింహగిరి శ్రీ లక్ష్మీ…

విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి… జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జడ్పీహెచ్ఎస్ ధరూర్ క్యాంప్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల…

సజావుగా కొనసాగుతున్న పదో తరగతి మూల్యాంకనం

ఇప్పటివరకు 99,675 జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి: డీఈఓ రమేష్ కుమార్ ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సజావుగా, పారదర్శకంగా కొనసాగుతోందని జిల్లా విద్యాశాఖ…

పి ఆర్ టి యు ఆధ్వర్యంలో ఎంఈఓ ఇందుప్రియకు సన్మానం

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మండల విద్యాధికారిణి ఇందుప్రియకు తాండూర్ మండల పి ఆర్ టి యు నేతలు శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే పదవి విరమణ చేసిన మండల విద్యాధికారి వెంకటాయ గౌడ్…

​సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ

ముద్ర కూకట్‌పల్లి : తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి నిలువుటద్దం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ కొనియాడారు. బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని పురస్కరించుకుని, ఆల్విన్…

జి.ఓ. 25 సవరణతో ఉపాధ్యాయుల సర్దుబాటు, బదిలీలు చేపట్టాలి: ఎస్టీయూ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నంబర్ 25ను సవరించి ఉపాధ్యాయుల రేషనలైజేషన్, బదిలీలను వెంటనే చేపట్టాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం…

చిన్నారుల‌కు నాణ్య‌మైన‌ విద్య‌.. పోష‌కాహారం ప్ర‌ముఖ‌ ఆర్థిక‌వేత్త కార్తీక్ ముర‌ళీధ‌ర‌న్‌తో సీఎం…

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్ర‌తి చిన్నారికి నాణ్య‌మైన విద్య‌, పోష‌కాహారం అందించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్ర‌ముఖ ఆర్థికవేత్త కార్తీక్ ముర‌ళీధ‌ర‌న్ గురువారం…