Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Administration News

పక్కాగా ఇండ్ల గణన బ్లాక్ కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇండ్ల గణన బ్లాక్ పక్కాగా తయారు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో జనగణన అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో 9 మంది అధికారులు టీంగా ఏర్పడి క్లస్టర్ లో జరుగుతున్న గణనలో పలు సందేహాలు…

గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలి.

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ రెండవ తేదీన నిర్వహించే గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులకు పిలుపునిచ్చారు.…

ప్రజావాణికి 52 అర్జీలు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు…

ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి – అదనపు కలెక్టర్లు సూచన

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్లు అమరేందర్, జి.వీ శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్…

ప్రజావాణి ఫిర్యాదులపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు.

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: ప్రజావాణికి ప్రతి వారం పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని పరిష్కరించకుండా అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు.…

యధావిధిగా ప్రజావాణి

ముద్ర, గద్వాల: ఈనెల 23వ తేదీ సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని…

ఈ నెల 16 న జిల్లా అధికారులకు శిక్షణా తరగతులు- కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారత జనగణన–2025 నిర్వహణకు సంబంధించి జిల్లాలోని అధికారులకు ఈ నెల 16న శిక్షణా తరగతులను నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జనాభా గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాలోని…

ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలి: అదనపు కలెక్టర్ పాండు

ముద్ర సంగారెడ్డి,మార్చి : ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని,సమయపాలన పాటించాలని,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (ఇన్‌చార్జ్) పాండు అన్నారు. జిల్లాఅధికారులు హాజరుకాకుండా,వారి సహాయకులు హాజరవుతున్న విషయం గమనించామని,…

మేడ్చల్ డీ ఆర్ ఓ బదిలీ

ముద్ర, మేడ్చల్ జిల్లా ప్రతినిధి : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ డిఆర్ఓ హరిప్రియ పదోన్నతి పై అదనపు కలెక్టర్ గా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కు బదిలీ అయ్యారు.ఈ సందర్భంగా గురువారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి డిఆర్ఓ హరిప్రియను…

ఎన్నికల బదిలీ బాధిత తహసీల్దార్లకు మోక్షమెప్పుడు?

ముద్ర ప్రతినిధి, నిర్మల్: అస్మదీయులైతే ఎక్కడ ఉన్నా అన్నీ అందుతాయి, కానివారైతే అందినవి కూడా జారిపోతాయి అన్న సామెత అక్షరాల రెవెన్యూ శాఖ కు వర్తిస్తుంది. ఆ శాఖకు చెందిన పలువురు గెజిటెడ్ ఉద్యోగులు 2023 ఎన్నికల సమయంలో సొంత జిల్లాలో…