ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు కలెక్టర్ ప్రతిమా సింగ్
ముద్ర ప్రతినిధి, మెదక్:
జిల్లాలో గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు నిరంతరంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం కోసం జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.
ప్రభుత్వ ప్రధాన…