Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Administration

ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు నిరంతరంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం కోసం జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన…

జిల్లావ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీల్లో తనిఖీలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు వివిధ మండలాల్లో అధికారులు గ్యాస్ ఏజెన్సీలలో ఆకస్మిక తనిఖీలు శనివారం నిర్వహించారు. తహసిల్దార్లు, పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఏజెన్సీలలో…

ఎల్‌పీజీ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ పై నిఘా కలెక్టర్ రాహుల్ శర్మ

మహదేవపూర్, ముద్ర: జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి నిఘాలు తీవ్రతరం చేసినట్టు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గ్యాస్ సరఫరా అందుబాటును…

గ్యాస్ ఏజెన్సీలతో అదనపు కలెక్టర్ నగేష్ సమీక్ష

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో గల గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో అదనపు కలెక్టర్ నగేష్ సమీక్షించారు. జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.…

తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు -గ్యాస్ కొరత లేదు -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

  ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, జిల్లా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, వందతులను కూడా నమ్మవద్దని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు. శుక్రవారం…

అత్తాపూర్ శివాలయం వద్ద ఉద్రిక్తత.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పడంతో సద్దుమణిగిన పరిస్థితులు ముద్ర ప్రతినిధి, రాజేంద్రనగర్ : శివాలయం భూములను కబ్జా చేస్తున్న అధికారులు స్పందించడం లేదని స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి…

2027 జనగణనపై అధికారులకు శిక్షణ

మహాదేవపూర్, ముద్ర: రాబోయే 2027 జనగణన నిర్వహణకు సంబంధించి అధికారులు సమర్థంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు.. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, విద్యాశాఖల…

పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతంగా నిర్వహించాలి -కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ లో  వివిధ సెక్షన్ లను సందర్శించారు. ప్రజా పాలన - ప్రగతి…

పుష్కరాల పరులు ఏప్రిల్ 30 నాటికి పూర్తి కావాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

మహాదేవపూర్, ముద్ర: కాళేశ్వరంలో నిర్వహించనున్న అంత్య పుష్కరాల ఏర్పాట్లు పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో అంత్య…

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి రాష్ట్ర సి ఎస్ రామకృష్ణా రావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు చేరవేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న "ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా…