Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Administration

పుష్కరాలపై సమీక్షా సమావేశం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి…

దేశ అభివృద్ధిలో లో మహిళల పాత్ర కీలకం-జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని, కుటుంబం నుండి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పేర్కొన్నారు. మంగళవారం మహిళా శిశుసంక్షేమ…

ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు జవాబుదారీతనంతో పని చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు

ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు జవాబుదారీతనంతో పనుచేస్తున్నాం 99 రోజుల ప్రజా పాలన్- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందని వారిని గుర్తించి లబ్ది చేకూర్చుతాం ఈ దిశగా పటిష్ఠమైన కార్యాచరణతో ప్రజా సమస్యలను…

కంచరోని చెరువులో ఆక్రమణలు తొలగింపు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణ మండలం కంచరోని చెరువు శిఖం భూముల ఆక్రమణలు అధికారులు శుక్రవారం తొలగించారు. చెరువు శిఖం భూముల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లాట్ లు ఏర్పాటు చేసి విక్రయించే ప్రయతం చేశారు. సమాచారం అందుకున్న…

మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించాలి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు -కలెక్టర్ అభిలాష…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: పట్టణ వాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా నిర్మల్ లోని 38 వ వార్డులో…

ప్రజావాణి సమస్యల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వాలి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య .

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ…

ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి – మేడ్చల్ జిల్లా ఆదనపు కలెక్టర్ విజయెందర్ రెడ్డి 

ముద్ర, మేడ్చల్ జిల్లాప్రతినిధి : ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ జాప్యం లేకుండా సత్వరమే అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి అదనపు జిల్లా కలెక్టరు విజయేందర్ రెడ్డి అధికారులను…

ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలి కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం

ముద్ర ప్రతినిధి, మెదక్:* ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని అధికారులకు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. మండల స్థాయిలో ప్రజావాణి యధాతధంగా కొనసాగుతుందని, శాఖల వారీగా పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు.. అధికారులందరూ…

ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ హైమావతి

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం…

ప్రజల ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలి -ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం

(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి విన్నవించుకున్నారు. ఈమేరకు…