Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana agriculture

ఆయిల్ పామ్ సాగు లక్ష్య సాధనకు కృషి చేయాలి -జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి : జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగు జరిగేలా చిత్తశుద్దితో కృషి చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ ప్రసాద్ ఏ ఈ ఓ లకు సూచించారు.జిల్లా వ్యాప్తంగా 3,750 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు…

‘సన్నా’లకు రూ. 514.36 కోట్ల బోనస్ రిలీజ్ 2.17 లక్షల మంది రైతులకు లబ్ది

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రజాప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. సన్నవడ్లు పండించే రైతులకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన సర్కార్... దానికి సంబంధించిన రూ.514.36 కోట్లు సోమవారం విడుదల చేసింది.…

మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్‌, విద్యుత్ సవరణ బిల్లు, విత్తన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి…

మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ ను, వి.బి - జి రామ్ జి చట్టాన్ని, విద్యుత్ సవరణ బిల్లును, విత్తన చట్టాన్ని వెంటనే విరమించుకోవాలి... కార్మిక, కర్షిక వర్గంపై కేంద్ర బిజెపి ప్రభుత్వ దాడిని తిప్పి కొట్టండి : తెలంగాణ వ్యవసాయ కార్మిక…

యూరియా యాప్ రద్దు చేయాలని రైతుల ధర్నా….

ముద్ర నడిగూడెం... యూరియా యాప్ రద్దు చేయాలని రైతులు గురువారం మండల కేంద్రంలో పిఎసిఎస్ ముందు రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. యూరియా పొందేందుకు యాప్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని కోరారు.సకాలంలో…

శ్రీరామ ఫర్టిలైజర్ దుకాణం లైసెన్స్ సస్పెండ్ ఏ డి ఏ రమేష్ బాబు

ముద్ర.... తుంగతుర్తి... తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన శ్రీరామ ఫెర్టిలైజర్ షాపును సస్పెండ్ చేసినట్లు తుంగతుర్తి వ్యవసాయ సహాయ సంచాలకులు రమేష్ బాబు తెలిపారు, శనివారం విలేకరుల…

కాంగ్రెస్ ప్రజా పాలనలో యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్న రైతులు,పురుగుల మందు డబ్బా తో రైతుల ధర్నా

కాంగ్రెస్ ప్రజా పాలనలో యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్న రైతులు చిలుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉద్రిక్తత. సహకార సంఘానికి తాళం వేసిన రైతులు.... పురుగుల మందు డబ్బా తో రైతుల ధర్నా చిలుకూరు, ముద్ర: రాష్ట్ర ప్రభుత్వం…

రైతులకు యూరియా పంపిణీలో ప్రస్తుత విధానాన్ని మార్చాలి సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో

చిలుకూరు, ముద్ర: రైతులకు యూరియా పంపిణీలో ప్రస్తుత విధానాన్ని మార్చాలని చిలుకూరు మండల కేంద్రంలో కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై బుధవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మండల కౌన్సిల్ సభ్యులు…

మాటల్లోనే రైతు సంక్షేమం – కేంద్రం చేతల్లో శూన్యం : మంత్రి తుమ్మల

ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహం కరువు పసుపు బోర్డుకు నిధుల్లేవు ముద్ర, ఖమ్మం : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతులపై అదనపు భారాన్ని మోపేలా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. కేంద్రం ప్రసంగాల్లో…

రైతు చెంతకే ‘భూధార్‌’..మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

సర్వే వ్యవస్థలో విప్లవం క్షేత్రస్థాయిలోకి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు పాత పద్ధతులకు స్వస్తి.. ఆధునిక ‘రోవర్స్’తో కొలతలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముద్ర, ​ఖమ్మం: రాష్ట్రంలో అన్ని రకాల భూములకు సంబంధించి ప్రతి అంగుళాన్ని డిజిటలైజ్…