Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana agriculture

అన్నదాతను వీడని అకాల వర్షాలు

రెండు నెలల్లో రెండోసారి ప్రారంభించని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పరిహారం పైనే ఆశలు ముద్ర ప్రతినిధి,నిర్మల్: నిర్మల్ జిల్లా రైతాంగాన్ని అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత నెల్లోనే అకాల వర్షాలు కురిసిన ఫలితంగా…

ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా భూగర్భ జలాలపై అవగాహన సదస్సు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: భూగర్భజల శాఖ ఆధ్వర్యంలో సోమవారం రామచంద్రపురం మండల పరిధిలో వెలిమెలలో ప్రపంచ నీటి సదస్సు నిర్వహించి,భూగర్భ జలాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈఅవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ డి.…

రబీ సీజన్ ధాన్యం కొనుగోలు  ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :  రబీ సీజన్ కి సంబంధించి వరి ధాన్యం కొనుగోలు నిర్వహణ ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మినీ మీటింగ్ హల్ లో ధాన్యం కొనుగోలు…

రైతుకు భరోసా..

రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఎకరాలకు రూ.9 వేల కోట్ల సాయం తొలి విడతలో రూ.3590 కోట్లు ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పెట్టుబడి సాయం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రైతులకు భారీ…

నాగర్ కర్నూల్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం ఎమ్మెల్యే డా. కూచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి చేతుల…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ పట్టణంలోని నెల్లికొండ క్రాస్ రోడ్డులో గల వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. కూచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.…

ఆయిల్ ఫామ్‌ ఫ్యాక్టరీతో రైతులకు ఉగాది కానుక, 70 లక్షల ఖాతాల్లో రైతు భరోసా నిధులు

ఆయిల్ ఫామ్ రైతులకు ఉగాది కానుక నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఈ నెల 22న 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముద్ర, తెలంగాణ బ్యూరో : ఉగాది కానుకగా రేపు సిద్ధిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని…

మార్కెంటింగ్ లో ఈ-నామ్ 2.0పై అమలుపై సమీక్ష

ముద్ర, కరీంనగర్:వ్యవసాయ మార్కెటింగ్‌లో సామర్థ్యం, పారదర్శకత, జవాబుదారితనం పెంచే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-నామ్ 2.0 అమలు, సాంకేతిక సమస్యలు మరియు పరిష్కారాలపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్…

ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి రైతులకు కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచన తునికి కృషి విజ్ఞాన…

ముద్ర ప్రతినిధి, మెదక్: మారుతున్న వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా రైతులు నూతన సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. బుధవారం కౌడిపల్లి మండలం తునికి కృషి…

మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని ఎఫ్ సీ ఐ కి తరలించాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని త్వరితగతిన ఎఫ్.సి.ఐ కి తరలించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మిల్లర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేటులోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రబీ సీజన్ కు సంబంధించి వరి ధాన్యం…

మునగ తోటను పరిశీలించిన ఉద్యానవన అధికారిణి

మహాదేవపూర్, ముద్ర: కూరగాయల సాగులో ముందున్న జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో రైతు ఐలక్క సాగు చేస్తున్న మునగ తోటను డివిజన్ ఉద్యాన శాఖ అధికారి వై.మణి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సరితతో కలిసి తోటను…