Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana agriculture

కల్వకుర్తి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం – ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

నాగర్‌కర్నూల్, ముద్ర ప్రతినిధి: కల్వకుర్తి నియోజకవర్గంలో రైతులకు ఊతమిచ్చే కార్యక్రమాల్లో భాగంగా గౌరవ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పలు కార్యక్రమాలను ప్రారంభించారు. చారకొండ మండలం జూపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రైతు వేదిక వద్ద…

ట్రాక్టర్ స్టీరింగ్ పట్టి.. దుక్కి దున్నిన మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జూపల్లి కృష్ణారావు శనివారం పొలం బాట పట్టారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న ఆయన ఖరీఫ్ సీజన్ ముంగిట తన సొంత వ్యవసాయ క్షేత్రంలో రైతు అవతారమెత్తి సాగు పనులకు శ్రీకారం చుట్టారు.…

ముద్ర,  కరీంనగర్  : కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తపెల్లి మండల కేంద్రంలోనీ చింతకుంటలో డిసిఎంఎస్ ద్వారా ఏర్పాటుచేసిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించి రైతులతో వారు మాట్లాడారు. ఈ…

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి…

- ఎమ్మెల్యే హరీష్ రావు ద్రుష్టి కి తీసుకెళ్తాం, రైతు లకు అండగా ఉంటాం.. - సిద్దిపేట అర్బన్ మండలం లో పంట నష్టపోయిన గ్రామాల్లో పర్యటించి బి ఆర్ ఎస్ నాయకులు... ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్…

పంటల సాగులో ఆధునికతను జోడించాలి…. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రైతులు ఎప్పుడూ ఒకే రకమైన పంటలు కాకుండా ఆధునికతను జోడించి మార్కెట్లో డిమాండ్ కనుగుణంగా పంటల సాగు పైన దృష్టి సారించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది.. వడ్ల కొనుగోలు కేంద్రాలని…

ముద్ర, వలిగొండ : రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం వలిగొండ మండలంలోని పహిల్వాన్‌పురం, మాందాపురం, నాతాళ్ళగూడెం, అక్కంపల్లి,…

రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలను పాటించాలి…. జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత.. పలు రైస్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలోని రైస్ మిల్లర్లు ప్రభుత్వా నిబంధనలను కచ్చితంగా పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత పేర్కొన్నారు. కొడిమ్యాల మండలంలోని పలు రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ…

పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి పడకల్ గ్రామపంచాయతీలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో మక్కలు, వరి మరియు పొద్దుతిరుగుడు పంటల కొనుగోలు కేంద్రాలను మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో…

మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు వినతి నిర్మల్, సారంగాపూర్ లో ఏర్పాటుకు మంత్రి…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గంలో మొక్కజొన్న, జొన్న పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కె శ్రీహరి రావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు…

వ్యవసాయ శాస్త్రవేత్తగా రాణిస్తున్న రైతు బిడ్డ

  బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కౌట- బి గ్రామానికి చెందిన డాక్టర్ లంకటి మహేష్ ప్రస్తుతం కరీంనగర్ జిల్లా జమ్మీకుంట కృషి విజ్ఞాన్ కేంద్రం (కేవికే) లో వ్యవసాయ విస్తరణ విభాగ శాస్త్రవేత్త గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.…