Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana agriculture

వరి ధాన్యం కొనుగోలుకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి-కలెక్టర్ ప్రతీక్ జైన్

జిల్లాలో కేటాయించిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం సరఫరా చేయాలి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు వసతులు కల్పించాలి జిల్లాలో 160 కొనుగోలు కేంద్రాలు... ఆరు చెక్ పోస్టులు ముద్ర, నారాయణ పేట : వరి ధాన్యం…

ఏజెన్సీ రైతుల భూ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం: కోదండ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్‌కర్నూల్, అచ్చంపేట: నల్లమల్ల ఏజెన్సీ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కట్టుబడి పనిచేస్తుందని కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి తెలిపారు.…

రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర, వనపర్తి: ఈ రబీ సీజన్లో వనపర్తి జిల్లాలో దాదాపు 3.75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అందులో గృహవసరాలు ఇతరత్రా పోను 2.70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని…

రైతులు పంట మార్పిడి వైపు ఆలోచించాలి… పామాయిల్ సాగును చేపట్టి లాభాలు ఆర్జించాలి- జిల్లా…

ముద్ర, వనపర్తి: రైతులకు దీర్ఘకాలంగా లాభాలను ఆర్జించిపెట్టే పామాయిల్ సాగుపై అవగాహన కల్పించి జిల్లాలో పామాయిల్ సాగు పెంచే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో వ్యవసాయ…

మట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరుద్దాం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

పంటలతో పాటు పర్యావరణం, మానవ ఆరోగ్యంపై కూడా మట్టి ప్రభావం నేల ఆరోగ్యంగా ఉంటేనే పౌష్టికాహారం, పర్యావరణ సమతుల్యత, మానవ శ్రేయస్సు ప్రతి రెవెన్యూ గ్రామంలో మట్టి పరీక్షలు ముద్ర, రంగారెడ్డి : నేల ఆరోగ్యం కేవలం పంటలకే పరిమితం కాకుండా…

తాండూరు మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: తాండూరు మండలంలో రైతులకు ఊరట కలిగించే విధంగా PACS ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. కూచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతులు, సంఘ ప్రతినిధులు, స్థానిక…

రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి- రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి…

రైతులకు మేలు జరిగే విధంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలి.... ఇబ్రహీంపట్నంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి అడ్లూరి.... కోరుట్ల, ముద్ర; మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న…

పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం.. : మంత్రి అడ్లూరి

యుద్ధ ప్రాతిపాదికన అధికారులు అంచనాలు సిద్ధం చేయాలి.. జగిత్యాల జిల్లాలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. జగిత్యాల, గొల్లపల్లి (ముద్ర): ఇటీవల కురిసిన ఆకాల వర్షాలు, వడగళ్ల వానలతో దెబ్బతిన్న పంటలకు…

అకాల వర్షం అన్నదాత కు నష్టం

కోరుట్ల, ముద్ర; జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం రోజు రాత్రి అకాల వర్షాలతో రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి. వ్యవసాయ అధికారి నాగమణి మంగళవారం రోజు రైతులతో కలిసి వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించడం జరిగింది.…

పెద్దకొత్తపల్లి మండలంలో పౌల్ట్రీ ఫామ్‌లో వింత వ్యాధి కలకలం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో ఓ పౌల్ట్రీ ఫామ్‌లో వింత వ్యాధి కలకలం రేపింది. మండలానికి చెందిన రైతు తాళ్ళ వెంకటస్వామికి చెందిన ఫామ్‌లో సుమారు 4,500 కోళ్లు మృతి చెందడంతో ఆందోళన…