Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana agriculture

కొత్త రైతులకూ రైతు భరోసా అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం ఈ నెల 25 వరకు అవకాశం వ్యవసాయ శాఖకు డిజిటల్…

ముద్ర. తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 22 నుంచి రైతు భరోసా నిధులను మూడు విడతల్లో జమ చేయనుంది. మొదటి విడతగా సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు గాను…

వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ

ముద్ర, గద్వాల: గద్వాల మండలం కొండపల్లి గ్రామంలో మంగళవారం వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో రైతు - శాస్త్రవేత్త చర్చ మరియు శిక్షణ కార్యక్రమము (ATMA సౌజన్యంతో) నిర్వహించారు. ఈ కార్యక్రమములో తెలంగాణ రైత విజ్ఞాన కేంద్రం, మహబూబ్ నగర్ శాఖ…

రికార్డు స్ధాయిలో ధాన్యం కొంటాం-రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రబీ సీజన్ లో 90 లక్షల మె.ట ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు 54.48 లక్షల ఎకరాల్లో 152.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా రాష్ట్ర వ్యాప్తంగా 8,251 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గ్రేడ్-ఏ కు క్వింటాల్ కు 2,389 మద్దతు ధర ఇచ్చేందుకు…

కూరగాయల సాగు విస్తీర్ణం పెంచాలి కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లాలో రైతులు కూరగాయల సాగు విస్తీర్ణం పెంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. జిల్లా లోని పలువురు రైతులకు, ఉచిత ఐదు రకాల కూరగాయల విత్తనాలు కిట్లను అందించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్…

దీర్ఘకాలిక లాభాలకు ఉద్యానవన పంటలే మేలు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్ కుమార్

మహదేవపూర్, ముద్ర: రైతులు ఉద్యాన పంటల సాగు ద్వారా దీర్ఘకాలిక లాభాలతో పాటు మంచి ఆర్థిక ఆదాయం పొందే అవకాశం ఉందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎ సునీల్ కుమార్ తెలిపారు.సోమవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో చిట్యాల మండలం, గుంటూరుపల్లి గ్రామంలో…

రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి దామోదర రాజనర్సింహ

ముద్ర సంగారెడ్డి,మార్చి: రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర…

తెలంగాణ పంటలకు కేంద్రం మద్దతు

రబీ లో నుంచి 1,25,855 మె.టలకు కనీస మద్దతు ధర తెలంగాణ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ముద్ర, తెలంగాణ బ్యూరో : రబీ సీజన్‌కు తెలంగాణలో 1,25,855 మెట్రిక్ టన్నుల పంటను కనీస మద్దతు ధర వద్ద సేకరించాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర…

ఉద్యానవన పంటలతో అధిక లాభం పొందవచ్చు

మహదేవపూర్, ముద్ర: రైతులు పంట మార్పిడి విధానం అనుసరిస్తే అధిక ఆదాయం పొందవచ్చని ఉద్యానవన శాఖ జిల్లా అధికారి ఏ సునీల్ కుమార్ తెలిపారు. అలాగే పండ్ల తోటల పెంపకం, కూరగాయల తోటల సాగు, ఆయిల్ పామ్ పంటల సాగు చేపట్టడం ద్వారా రైతులు మంచి…

పక్కగా భూ హక్కుల కోసం రీసర్వే అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: పక్కగా భూ హక్కుల కోసం రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. మంగళవారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రీ సర్వే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.…

రైతులకు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం హక్కులు కల్పించండి : రైతు కమిషన్ కు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి

రైతులకు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం హక్కులు కల్పించండి రైతు కమిషన్ చైర్మన్, సభ్యులకు కవిత విజ్ఞప్తి రైతుకు మేలు చేసే చట్టం అమలు చేయండి ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 60 రకాల విత్తనాలను పండిస్తూ తెలంగాణను 'సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా'గా…