Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Education News

కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్ లో స్థలం కేటాయింపు..

జగిత్యాలను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడం లక్ష్యం.. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ముద్ర న్యూస్, జగిత్యాల: జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్ శివారులోని సర్వే నెంబర్ 437లో స్థలం…

అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌లో అల్ఫోర్స్ విద్యార్థుల ప్రతిభ

ముద్ర, కరీంనగర్ : అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (UGEE)లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ కనబరిచి మరోసారి తమ సత్తా చాటారు. అల్ఫోర్స్‌కు చెందిన వూట్కూరి శ్రేయాన్ రెడ్డి, గుజ్జుల అశీష్ రెడ్డి, గంగడి ఛైత్ర అద్భుత ప్రతిభతో…

నర్సింగ్ విద్యార్థులు సేవాభావంతో ముందుకు సాగాలి.

జిల్లా ప్రతిష్టను నిలబెట్టేలా విద్యార్థులు పనిచేయాలి. ఘనంగా నర్సింగ్ కళాశాల విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: నాలుగేళ్ల పాటు చదివి…

కరీంనగర్‌లో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలపై విద్యార్థి సంఘాల ఆందోళన

ముద్ర, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బిఆర్ఎస్వి నాయకులు ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే…

విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత… సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…

విద్యార్థులతో కలిసి మంత్రి అల్పాహారం... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: విద్యార్థుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రగతి నివేదనలో…

పాక్పట్ల ఉన్నత పాఠశాలకు 5 కంప్యూటర్ల వితరణ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్పట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఇన్ఫినిటీ ఫిన్ కార్ప్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ సామాజిక బాధ్యత గా రూ.1 లక్ష విలువైన ఐదు కంప్యూటర్లను బహూకరించారు. ప్రభుత్వ పాఠశాలల…

ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: గద్వాల్ లోని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్‌ను గురువారం కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. మీనాక్షి,వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మి ప్రసాద్ ప్రారంభించారు. ఈ…

ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ మరియు ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను జిల్లా నోడల్ అధికారి వెంకటరమణ విడుదల చేశారు. ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులు, అలాగే ఇంప్రూవ్మెంట్…

పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగింపు

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 60 పరీక్షా కేంద్రాల్లో మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షలను అధికారులు సజావుగా నిర్వహించారు.…

నర్సింగ్ కళాశాల సందర్శించిన మున్సిపల్ ఛైర్ పర్సన్ రాధిక

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా కేంద్రం పిల్లి కొట్టాల్ శివారులో గల నర్సింగ్ కళాశాలను మున్సిపల్ ఛైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ ఆదివారం సందర్శించారు. కళాశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే…