Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Education News

సామర్ధ్యాల పెంపు నకు కృషి చేయాలి కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: విద్యార్థుల సామర్థ్యాల పెంపుదల లక్ష్యంగా విద్యాబోధన చేయాలని కలెక్టర్ అభిలాష అన్నారు. సారంగాపూర్ మండలం చించోలి బి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి…

మధ్యాహ్న భోజనం…. నిర్వహణ భయం భయం మరో ప్రధానోపాధ్యాయునిపై వేటు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజన నిర్వహణకు మరో ప్రధానోపాధ్యాయునిపై సస్పెన్షన్ వేటు పడింది. నిర్మల్ రూరల్ మండలం కడ్తాల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె వెంకటేశ్వర్ ను సస్పెండ్ చేస్తూ డీఈఓ…

ఫీజు రీయింబర్స్ మెంట్ పై దద్దరిల్లిన అసెంబ్లీ ఫ్లకార్డులతో బీఆర్ఎస్ సభ్యుల నిరసన

ముద్ర, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ప్రాంగణం బీఆర్ఎస్ సభ్యుల నిరసనలతో మార్మోగింది. రాష్ట్రంలోని పేద విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం అసెంబ్లీ…

జిల్లా గ్రంధాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎండి అవైస్ రహమాన్ చిస్తి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లా గ్రంధాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో సోమవారం నుండి 29 వరకు వివిధ ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవైస్ రహమాన్ చిస్తి తెలిపారు. ఈ సందర్బంగా…

అమరవీరుల త్యాగాలకు నివాళి – తారా కళాశాలలో షహీద్ దివస్ నిర్వహణ

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి, తారా ప్రభుత్వ కళాశాల, సంగారెడ్డిలో ఎన్ఎస్ఎస్ విభాగాలు,జువాలజీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం అమరవీరుల దినోత్సవం (షహీద్ దివస్) ఘనంగా నిర్వహించబడినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. ఈసందర్భంగా ఆమె…

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి, సంగారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గల శ్రీ సాయి కృష్ణ హై స్కూల్‌లో నిర్వహిస్తున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా…

పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్.

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : పదవ తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ దేపాక్ తివారి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా పర్యటించి…

బాసర ట్రిపుల్ ఐటీ లో ఏం జరుగుతోంది? హఠాత్తుగా సెలవుల వెనుక ఆంతర్యమేమిటి? సమస్యలను దాటవేయటమే…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులు, విద్యార్థుల నిరసనలు, సిబ్బంది ఆందోళనలు, వెరసి సెలవులు ఇచ్చేలా పురికొల్పాయన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. గత నెల రోజులుగా బాసర ట్రిపుల్…

ప్రశాంతంగా పీపీటీ ప్రవేశ పరీక్ష

ముద్ర ప్రతినిధి, భువనగిరి : పీపుల్స్‌ ప్రోగ్రెస్‌ ట్రస్ట్‌ వారి ఆధ్వర్యంలో ప్రగతి విద్యానికేతన్‌ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రశాంతంగా జరిగింది. భువనగిరి జిల్లా కేంద్రంలోని తీరందాస్‌ గోపి మీటింగ్‌ హాల్‌ లో…

బాసర ట్రిపుల్ ఐటీ కి సెలవులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటి కి సెలవులు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పి యూ సి మొదటి రెండు సంవత్సరాలు, ఇంజనీరింగ్ ఫస్ట్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు సెలవులు ప్రకటిస్తూ ఊహించని రీతిలో…