Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Irrigation

తమ్మిడి హెట్టి ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ మంత్రులకు అవగాహన లేదు 

* ఎల్లంపల్లి మూడు పిల్లర్లు రిపేర్ చేయడానికి 30 నెలలు పడుతుంది... * రాజకీయాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని రేవంత్ రెడ్డి ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి…

మేడిగడ్డ కు రేవంత్ రెడ్డి పర్యటన

మహాదేవపూర్, ముద్ర: ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను పురస్కరించుకొని ధన్వాడలోని రాష్ట్ర ఐటి పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు నివాసంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి…

కాళేశ్వరం పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి పనుల వేగవంతానికి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు ఇరిగేషన్ శాఖ…

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ఎత్తిపోతల పధకం ప్రాజెక్టు పరిధిలోని మెడిగడ్డ, అన్నారం,సుందిళ్ల పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పునరుద్ధరణ…

అడుగంటుతున్న జూరాల పడిపోతున్న భూగర్బ జలాలు ఆందోళన చెందుతున్న అన్నదాతలు

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిగా ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటి మట్టం డెడ్‌ స్టోరేజీకి చేరువకు వచ్చింది. మండుతున్న ఎండలతో నీటి ఆవిరి పెరిగి, జలాశయాల్లో నీరు అడుగంటుతున్నాయి.…

చిన్న కాళేశ్వరం భూ సేకరణ పారదర్శకంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

మహాదేవపూర్, ముద్ర: చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని, గ్రామ సభల నిర్వహణకు ముందస్తుగా షెడ్యూల్ రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను కోరారు. గ్రామ సభల్లో రైతుల నుండి వచ్చిన…

సింగూర్ ఆ నకట్ట పనులులను నాన్యతతో చేయాలి. – నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ.

- ముద్ర ప్రతినిధి సంగారెడ్డి. సింగూర్ ప్రాజెక్ట్ ఆనకట్ట పనులను పరిశీలిస్తున్న నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ టీమ్ సింగూర్ ప్రాజెక్ట్ ఆనకట్ట పనులు మరో యాబై సంవత్సరాల పాటు పటిష్టంగా ఉండే విదంగా నాన్యతతో కూడిన పనులను చేయాలని నేషనల్ డ్యాం సేఫ్టీ…

ప్రమాదం అంచున సరళాసాగర్…!

- మరమ్మతుకు నోచుకోక బీటలు వారిన సైఫన్లు - ఆసియా లో మొదటి సైఫన్ సిస్టమ్ ప్రాజెక్టు - ప్రాజెక్టు సామర్థ్యం నీటి మట్టం వస్తే ఆటోమెటిగా సైఫన్లు ఓపెన్ - బలహీనపడిన ఆనకట్ట - బీ ఆర్ ఎస్ అధికారం లో తెగిన ఆనకట్ట - అధికారులు హెచ్చరించినా…

గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తాం – చట్టపరమైన అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి ఉత్తమ్

- చట్టపరమైన అవంతారాలను అధిగమిస్తాం - న్యాయపరమైన చిక్కుల పరిష్కారానికి ప్రక్రియ మొదలు పెట్టాం - భూసేకరణ ప్రక్రియ వేగవంతం చెయ్యాలి - రైతులకు న్యాయపరమైన చెల్లింపులు - జూన్ 2 కు ముందే భూసేకరణకు నిధులు - ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్…

ఎస్‌.ఎల్‌.బి.సి పనుల్లో జాప్యాన్ని ఉపేక్షించం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎస్.ఎల్.బి.సి పనుల్లో జాప్యాన్ని ఉపేక్షించం నిరంతరం పనుల సమీక్ష పై రూట్ మ్యాప్ భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వం చేతికి హెలి-బోర్న్ సర్వే నివేదిక నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముద్ర, తెలంగాణ బ్యూరో :…