తెలంగాణ జనసమితి ప్లీనరీ విజయవంతం చేయండి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఈ నెల 12న హైదరాబాద్ లో నిర్వహించబోయే తెలంగాణ జన సమితి ప్లీనరీని జయప్రదం చేయాలని సమితి జిల్లా అధ్యక్షులు కడపత్రి తిలక్ రావు, పార్టీ రాష్ట్ర కోరారు. నిర్మల్ లోని తెలంగాణ జన సమితి పార్టీక్యాంపు కార్యాలయంలో సమావేశం…