Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

ఇందిరమ్మ ఇండ్లు త్వరతగతిన పూర్తి చేయాలి

మహదేవపూర్, ముద్ర: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగం పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కొన్ని చోట్ల లబ్ధిదారులు మంజూరు పత్రాలు అందుకుని ఇంటి నిర్మాణాలకు పునాది వేసిన వారికి అవగాహన కల్పించి…

కొండపైన వర్తక సంఘంలో షాపులను టెండర్ వేయాలి…

కొత్తవారికి అవకాశం లేకుండా తక్కువ కిరాయిలతో షాపులను నిర్వహణ.. మే 31 లోపు టెండర్ వేయకుంటే ఊరుకునేది లేదు : యాదాద్రి పరిరక్షణ కమిటీ ముద్ర, యాదగిరిగుట్ట : కొండపైన వర్తక సంఘంలో షాపులను టెండర్ వేసి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని యాదాద్రి…

తహసీల్దార్లు భూసమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి : అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భూ భారతి రెవిన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తులు, సాదా బైనామా, ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ భూములు పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి మండల తహసీల్దార్ లను ఆదేశించారు.…

కరీంనగర్‌లో గుండాయిజం రాజ్యమేలుతోందా..?

- “ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి దాడులు జరగలేదు” - పోలీసు స్టేషన్‌లోనే సర్ధార్ రవీందర్ సింగ్ ఫైర్ - “కార్యాలయాలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోవాలా..?” - నిందితులను వెంటనే అరెస్ట్ చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం ముద్ర, కరీంనగర్…

ఇందిరమ్మ ఇళ్ల అమలులో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆదర్శంగా నిలవాలి..నల్గొండ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి…

అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా పారదర్శకంగా వ్యవహరించాలి ముద్ర ప్రతినిధి, హైదరాబాద్: గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సంస్కరణలు, సంక్షేమ…

శరీరంతో కాదు…మనసుతో గెలవండి

కాళ్లు, చేతులు లేకపోయినా చరిత్ర సృష్టించిన వారెందరో ఉన్నారు చూపులేకపోయినా కోట్లాది జీవితాల్లో వెలుగులు నింపిన వారున్నారు అవయవ లోపం బలహీనత కాదు... మరో కోణంలో గెలిచే శక్తిగా భావించండి మీ పరిమితిని నిర్ణయించేది మీ శరీరం కాదు… మీ…

మృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన శ్రీ చైతన్య యూత్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి మండలంలోని పెంచికల్ పహాడ్ గ్రామానికి చెందిన గోపె నర్సమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం శ్రీ చైతన్య యూత్ సభ్యులు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుమారుడు గోపె నరసింహా కుటుంబానికి…

సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించిన కేంద్రమంత్రి

కాప్రా ,ముద్ర ప్రతినిధి హబ్సిగూడలోని సీఎస్‌ఐఆర్-ఐఐసీటీ ప్రాంగణంలోని సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను గురువారం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు, ఈ సందర్భంగా వారు…

‘జనగణన 2027’ అవగాహన ర్యాలీ

​ ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: భారత జనాభా గణన- 2027లో అందరూ భాగస్వాములు కావాలని గద్వాల డీటీ అజిత్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం ​గద్వాల పట్టణంలో జనగణన (Census) 2027 పై అవగాహన కార్యక్రమం అధికారుల నిర్వహించారు. ఈ సందర్భంగా…

మతసామరస్యంతో బక్రీద్ నిర్వహించాలి ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో, మతసామరస్యాన్ని కాపాడేలా నిర్వహించాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని…