Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం : ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం రైతులను, యువకులను, మహిళలను అందరినీ మోసం చేసిందని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. సోమవారం బిజెపి జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ అధ్యక్షతన స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో…

ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ,స్థానిక…

సరస్వతి అంత్య పుష్కరాలకు 250 ఎకరాల పార్కింగ్ బందోబస్తులో 2500 మంది పోలీసులు ఎస్పి సంకీర్త్

మహదేవపూర్, ముద్ర: పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో మే 21 నుండి జూన్ 1 తేది వరకు జరగబోయే సరస్వతి పుష్కరాలకు భక్తులకు ఇబ్బందుల తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణ, స్నాన ఘట్టాల వద్ద రక్షణ, దేవాలయం వద్ద భద్రత చర్యలు చేపట్టినట్లు…

జిల్లాలో వైద్య సౌకర్యాలు సరిదిద్దండి- ప్రజావాణి లో ఆప్ నేతల ఫిర్యాదు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలను మెరుగు పరచాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సంయుక్త కార్యదర్శి సయ్యద్ హైదర్ కోరారు. ఈ మేరకు ఆయన ప్రజావాణిలో కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.…

గుండ్లపోచంపల్లిలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ శిఖర ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్

గుండ్లపోచంపల్లి లో శ్రీ రాజరాజేశ్వర స్వామి, శివ పంచాయత, శ్రీ సీతారామచంద్ర స్వామి, నవగ్రహ, ధ్వజస్తంభ శిఖర సిర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు. ఈ సందర్భంగా ఆయన వేదపండితుల…

రెడ్ క్రాస్ భవన నిర్మాణానికి స్థల వితరణ -రూ.10 లక్షల ప్లాట్ రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేసిన ఎన్నారై…

ముద్ర,మోత్కూర్: ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ మోత్కూర్ శాఖ భవన నిర్మాణానికి ఎస్ బి ఐ బ్యాంక్ వెనక శ్రీ భక్త మార్కండేయ ఆలయ సమీపంలో సుమారు రూ.10 లక్షల విలువ గల 104 గజాల తన సొంత స్థలాన్ని ఎన్నారై పోచం నారాయణ, హేమలత దంపతులు శనివారం రిజిస్ట్రేషన్…

రోడ్డు ప్రమాదంలో కొండాపురం వాసి మృతి

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:‌ ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. కొండాపురం గ్రామానికి చెందిన సింహాద్రి (52) అనే వ్యక్తి రాత్రి జాంపల్లి గ్రామ శివారులోని…

డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు -కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన ప్రజా సంఘాల నాయకులు

ముద్ర, తాండూర్. ఆర్టీసీ జేఏసీ పిలుపుతో బుధవారం వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్టీసీ డిపోలో తమ డిమాండ్ల సాధన నిమిత్తం కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. మంగళవారం అర్ధరాత్రి నుండి ఆర్టీసీబస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు సైతం కదలక…

మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి తిరు కళ్యాణోత్సవమునకు ఏర్పాట్లు -జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్…

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, మట్టపల్లి మహా క్షేత్రం, మఠపల్లి నందు శ్రీ స్వామివారి తిరు కల్యాణ మహోత్సవములు, ఏప్రిల్ 29 నుండి మే 4 వరకు నిర్వహించుటకు గాను ముందస్తు ఏర్పాట్ల పై సంబంధిత శాఖల…

యాదగిరిగుట్ట డిపో ముందు కార్మికుల సమ్మె..

బస్సులు లేక ఖాళీగా కనిపించిన బస్టాప్లు భక్తులు లేక వెల వెల బోయిన యాదగిరి కొండ.. ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన నిరవధిక సమ్మెను…