Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

ఎన్ పి ఆర్ డి జిల్లా తరగతులను జయప్రదం చేయండి..

వికలాంగులకు విద్య వైద్యం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి : ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ముద్ర, రామన్నపేట : ఈనెల 24 న జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో జరిగే జిల్లా తరగతులను 17 మండలాల నుండి వికలాంగులు పెద్ద…

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి లక్ష్మణ్ కుమార్..

ఇస్రాజ్ పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అడ్లూరి.. ముద్ర, గొల్లపల్లి: ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్…

చేనేత ఉపాధిని దెబ్బతీసే ప్రభుత్వ విధానాలు మానుకోవాలి. -చేనేతకు జీవం పోసిన హైకోర్టు తీర్పును…

ముద్ర ,మోత్కూర్: చేనేత పొట్టకొట్టే ఈ టెండర్ విధానాన్ని రద్దుచేసి, గురుకుల విద్యాసంస్థలతో సహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చేనేత వస్త్రాలను తెలంగాణ స్టేట్ హైండ్లుమ్ వీవర్స్ సోసైటీ లిమిటెడ్ (టెస్కో) ద్వారానే కొనుగోలు జరపాలని…

సంపూర్ణ ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకు యోగ ఎంతో అవసరం. -ఈషా ఫౌండేషన్ ప్రతినిధి పి శంకరయ్య.

ముద్ర, మోత్కూర్: సంపూర్ణ ఆరోగ్యానికి , మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో ఉత్తమమైన మార్గమని ఈషా ఫౌండేషన్ ప్రతినిధి, అడ్డగూడూరు ఎంపీడీవో పి శంకరయ్య అన్నారు. బుధవారం మోత్కూరు లో సద్గురు ఈషా ఫౌండేషన్ , రెడ్ క్రాస్ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ,…

శ్రీ వాసవి మాత ఉత్సవాలకు కలెక్టర్ కు ఆహ్వానం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఈ నెల 26న నిర్వహించనున్న వాసవి మాత జన్మదిన వేడుకలకు రావాల్సిందిగా కలెక్టర్ అభిలాష అభినవ్ కు ఆర్యవైశ్య సంఘ నేతలు ఆహ్వానం అందజేశారు. ఈ ఆహ్వానానికి కలెక్టర్ అంగీకరించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆమెడ…

ఆర్టీసీ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. మంత్రి పొన్నం చొరవ

– నాలుగు వారాల్లో నివేదికకు అధికారుల కమిటీ జి.ఓ.ఎం.ఎస్. నెం.66తో TGRTC ఉద్యోగుల అంశాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు సేవా నిబంధనలు, వేతనాలు సహా అన్ని సమస్యలపై సమగ్ర అధ్యయనం నాలుగు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న కమిటీ సమ్మెలు…

ప్రజావాణి పిర్యాదుల పై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిష్కరించాలి -జిల్లా కలెక్టర్ తేజస్ నంద్…

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని,  నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.  సోమవారం నిర్వహించిన…

జిల్లాలోని చెరువుల సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించాలి వన మహోత్సవానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలి…

ముద్ర,  నారాయణపేట:  జిల్లాలోని మొత్తం 375 చెరువుల సర్వే చేసి వాటికి సరిహద్దులు నిర్ణయించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో మొక్కల పెంపకం లక్ష్యాలపై జిల్లా స్థాయి పర్యవేక్షణ సమన్వయ…

సమానత్వాన్ని చాటిన మహాత్మా బసవేశ్వరుడు – ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి

బసవేశ్వర జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్‌లో ఘన నివాళులు ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: వందల సంవత్సరాల క్రితమే కుల, వర్ణ, లింగ వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి సర్వమానవ సమానత్వాన్ని చాటిచెప్పిన మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడని నాగర్…

కలెక్టరేట్లో మహాత్మా శ్రీ బసవేశ్వర జయంతి వేడుకలు

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి సమానత్వం, న్యాయం, ధర్మం వంటి విలువలను ప్రచారం చేసిన మహనీయుడు అని ఆయన ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శకమని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్…