Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ముద్ర,జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విశ్వభారతి టెక్నో పాఠశాలలో జరుగుతున్న పదవ…

ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు – అంకిత భావంతో సేవలందించాలి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నాగర్…

ఆన్‌లైన్ ద్వారానే ఇసుక రవాణా – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ఇసుక రవాణా పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే జరగాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు “మన ఇసుక – మన వాహనం” విధానాన్ని కచ్చితంగా…

హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి -తుంగతుర్తి రామాలయ పూజారి కాటూరి రామాచార్యులు

ముద్ర ,తుంగతుర్తి: ఈనెల 9న తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని రామాలయం ప్రాంగణంలో జరిగే హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని రామాలయ అర్చకుడు కాటూరి రామాచార్యులు అన్నారు. మంగళవారం తుంగతుర్తిలోని రామాలయంలో సమ్మేళనానికి సంబంధించిన…

ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే అనుకున్న లక్ష్యాలు సాధిస్తాం.

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: ప్రతి మనిషి జీవితంలో ఆరోగ్యంగా ఉండడం ప్రధానమని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే ఎవరైనా సరే తాము అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం వరల్డ్…

మద్యం ధరలు పెంపు..? త్వరలోనే నిర్ణయం

జ్యుడిషియల్ కమిటీకి నివేదిక ప్రతిపాదనలు పంపిన కంపెనీలు రిపోర్ట పై ప్రభుత్వం కీలక నిర్ణయం వచ్చేనెల నుంచి ధరలు పెరిగే అవకాశం..? రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా…

బెల్టు షాపులు బందు చేయాలని ఎక్సైజ్ కార్యాలయం ముందు మహిళల ధర్నా.

ముద్ర, మోత్కూర్: గ్రామాలలో బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఆఫీసు ముందు మహిళలు ధర్నా చేపట్టారు .ఈ సందర్భంగా విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల నరేష్ మాట్లాడుతూ తెలంగాణ…

భువనగిరిలోని హనుమాన్ వాడ మహిళా సంఘాల సభ్యుల ఆందోళన

  ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలో మహిళా సంఘాల డబ్బులను ఆర్పిలు సువర్ణ , దివ్య సభ్యులకు తెలవకుండా డ్రా చేసుకొని సొంతంగా వాడుకున్నారని వారిని కఠినంగా శిక్షించాలని హనుమాన్ వాడ మహిళా సంఘాల సభ్యులు సోమవారం రాత్రి ఆందోళన దిగారు. ఈ…

గడి బురుజుల భూముల కబ్జాలపై జిల్లా కలెక్టర్ కు పిర్యాదు

ప్రజావాణిలో విఎల్టిలను రద్దు చేయాలని కోరిన అఖిలపక్ష, ప్రజాసంఘాల నాయకులు.... కోరుట్ల, ముద్ర; కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక చరిత్ర కలిగిన గడి బురుజులు మరియు వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామ కంఠం, ఆబాదీ భూములపై అక్రమ కబ్జా…

బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉండండి సీఎం ను కోరిన ఎమ్మెల్యే

 బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉండాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సోమవారం బోథ్ నియోజకవర్గం లోని పిప్పిరి లో జరిగిన బహిరంగ సభలో సీఎం దృష్టికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పలు…