Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana

అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు

* జిల్లా కలెక్టర్, ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోని వైనం * రాజకీయ ఒత్తిళ్లే కారణమా?? ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: పేదల సొంతింటి కళ నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల…

“ఒక్క ప్రాణం కూడా పోకూడదు… గోల్డెన్ అవర్‌ను కాపాడితేనే జీవితం: ఎస్పీ శ్రీనివాసరావు పిలుపు”

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల్ జిల్లాలో రోడ్డు భద్రతపై అరుదైన చైతన్య తరంగం ఉద్ధృతమైంది. శుక్రవారం‌గద్వాలలోని వజ్రా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన “అరైవ్ అలైవ్” కార్యక్రమం కేవలం అవగాహన సమావేశం కాదు……

ఎండ తీవ్రత దృష్ట్యా జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్: పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని పెట్రోల్ బంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన…

స్కాలర్స్ విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు

ముద్ర, వనపర్తి: ఇంటర్మీడియట్ 2026 ఫలితాల్లో స్కాలర్స్ విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ తెలిపారు. ద్వితీయ సంవత్సరం బైపీసీలో బీ. మహాలక్ష్మి 993 మార్కులు, అలీషా సాజి 992, సుస్మిత 991, బాంధవి 999…

జిల్లాలో రబీ వరి కొనుగోలు ఏర్పాట్లు పక్కాగా చేయాలి: కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్: రాబోయే రబీ సీజన్‌కు వరి కొనుగోలు ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని, ఎక్కడైనా అలసత్వం లేదా నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్…

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: అమావాస్య సందర్భంగా కేటిదొడ్డి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో వెలసిన పాగుంటా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామి వారికి…

ధ్రువీకరణ పత్రాలు అందజేసిన కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: పదవ తరగతి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఫీజు రాయితీలలో ధ్రువీకరణ పత్రాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. 241 తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో పదవ తరగతి విద్యార్థులకు కులం ఆదాయం, జనన…

కూతుర్ని చంపిన తండ్రి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భార్యపై కోపంతో కన్న కూతురుని చంపేశాడో కసాయి తండ్రి. వివరాల్లోకి వెళితే భువనగిరి మండలంలోని హనుమపురం గ్రామానికి చెందిన ఎర్రబోయిన శ్రీరాములు పుట్టుకతో మూగ, చెవిటి వాడు. బుధవారం ఉదయం భార్య నాగమణితో ఇంట్లో…

మక్కా యాత్రకు వెళుతున్న యాత్రికులకు ఘన సన్మానం

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి పట్టణంలోని జలీల్ పుర మజీద్ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర మక్కా యాత్రకు వెళుతున్న యాత్రికులను బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మజీద్ కమిటీ అధ్యక్షుడు ఇక్బాల్ చౌదరి మాట్లాడుతూ మక్కా…

భువనగిరి 1 ట్యాంక్ బండ్ వాకర్స్ కార్యవర్గ ఎన్నిక

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి ట్యాంక్ బండ్ వాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గుమ్ముల మల్లేశం, ఉపాధ్యక్షులు మంద నర్సింగరావు, పాక నరేష్, జి పవన్ కళ్యాణ్, కొరటూరి రామచందర్, ప్రధాన…