Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana

ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి… టీజీఈజెఏసి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని టీజీఈజెఏసి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టిజిఈజెఏసి రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు టిజిఈజెఏసి జగిత్యాల జిల్లా పక్షాన జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్…

రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి – జైళ్ల శాఖ డీజి సౌమ్య మిశ్రా

ముద్ర ప్రతినిధి,సూర్యాపేట: అజాగ్రత్తగా ప్రయానంతో ప్రాణాలకు ముప్పు  రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యమిశ్రా పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా…

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ సేవాతత్పరతతో ముందుంటున్న పూజారి బూర్గుల…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. హౌసింగ్ బోర్డ్‌కు చెందిన పూజారి బూర్గుల నరసింహారావు 2014 సంవత్సరం నుంచి ప్రతి…

అర్హులందరికీ సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలి -అదనపు జిల్లా కలెక్టర్ ఉమా శంకర్

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : సదరం సర్టిఫికెట్ కు అర్హులైన వారందరికీ మంజూరు అయ్యేవిధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో సదరం క్యాంపుల నిర్వహణ,…

రిటైర్ అయిన ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి సిపిఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ పునరుద్దరణ…

ముద్ర, నారాయణపేట: పిఆర్ సీ నివేదిక తక్షణమే అమలు చేయాలనీ.... రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని టి జి ఈ జెఎసి చైర్మన్ ఎం. నర్సింహరెడ్డి అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద నల్ల…

రోడ్డు ప్రమాదల నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి -అదనపు డి ఐ జి స్వాతి లక్రా

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు భాధ్యతగా వ్యవహరించాలని అదనపు డిజిపి స్వాతి లక్రా తెలిపారు. 99 రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీసాయి దంత వైద్య…

నిబంధనల మేరకే లే అవుట్లకు అనుమతులు -కలెక్టర్ ప్రతీక్ జైన్

  ముద్ర, నారాయణ పేట : ప్రభుత్వ నిబంధనలను అనుసరించి లే - అవుట్ లకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ లే అవుట్ కమిటీ…

మాదిగలకు  11 శాతం రిజర్వేషన్లు కేటాయించాలి – ఎమ్మార్పీఎస్ డిమాండ్ 

 ముద్ర మల్కాజిగిరి  తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న 15 శాతం ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ ప్రకారం మాదిగల జనాభా ప్రాతిపదికన కనీసం 11 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) డిమాండ్ చేసింది. మేడ్చల్…

కాప్రా చెరువు సుందరీకరణకు రూ.35 కోట్లు మంజూరు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల…

ముద్ర కాప్రా కాప్రా చెరువులో రూ.35 కోట్ల లతో అభివృద్ధి, సుందరీకరణ పనులను చేపట్టనున్నట్లుగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కాప్రా చెరువును పరమేశ్వర్ రెడ్డి…

ప్రమాదం జరిగిన తరువాత మొదటి గంట చాలా కీలకం: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్: ప్రమాదం జరిగిన తరువాత మొదటి గంట (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి చేర్చిన వారికి కేంద్ర…