Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana

బీజేపీ ఎంపీ తేజస్వీ ని భర్తరఫ్ చేయాలి….

* తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్ పాకిస్తాన్ తో పోల్చడం సరికాదు * హిందుత్వం పేరుతో బీజేపీ నీచ రాజకీయం చేస్తున్నది * సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జ్ పూజల హరికృష్ణ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ ముద్ర…

నర్సింగ్ కళాశాల సందర్శించిన చైర్పర్సన్ రాధిక

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ నర్సింగ్ కళాశాలను మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ శుక్రవారం సందర్శించారు. కళాశాలలో నెలకొన్న సౌకర్యాలు సమస్యలపై నిరసన తెలిపే కలెక్టర్ దృష్టికి విద్యార్ధినీలు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే…

కార్మికుల ఐక్యతతో మెరుగైన వేతన ఒప్పందం

ముద్ర ప్రతినిధి, మెదక్: సీఐటీయూ చొరవ కార్మికుల ఐక్యమత్యం ద్వారా మెరుగైన వేతన ఒప్పందం సాధ్యమైందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూరు శివారులోని నియాపోలి పరిశ్రమ కార్మికుల వేతన ఒప్పందంపై…

జిల్లా ఆసుపత్రిలో నిలిచిపోయిన ఎక్స్‌రే సేవలు – రోగుల ఆవేదన

ముద్ర ప్రతినిధి- నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో ఎక్స్‌రే సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా ఎక్స్‌రే యంత్రం పనిచేయకపోవడంతో చికిత్స కోసం వచ్చే సాధారణ రోగులు మాత్రమే…

మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: శుక్రవారం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పర్యటించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో ఆలస్యం…

పెరుగు తినమన్నందుకు ఇల్లాలు అదృశ్యం: కేపీహెచ్‌బీలో కేసు నమోదు

ముద్ర కూకట్‌పల్లి: తిండి అలవాట్లపై భర్త చేసిన సూచన మనస్తాపానికి గురిచేయడంతో ఓ వివాహిత ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోరకొండకు చెందిన దాసరి శివకుమార్ (21),…

హైదర్ నగర్‌లో వివాహిత అదృశ్యం: కెపిహెచ్‌బి పోలీసులకు ఫిర్యాదు

ముద్ర కూకట్‌పల్లి : కుటుంబ సభ్యులు శుభకార్యానికి వెళ్లిన సమయంలో ఓ వివాహిత ఇంటి నుండి అదృశ్యమైన ఘటన కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హైదర్ నగర్, నందమూరి నగర్‌కు చెందిన మహమ్మద్ ఖలీల్ మియా కుమార్తె రజియా బాను బేగం (25) గత…

ఆలయ ఉత్సవాలకు రండి.. మంత్రి గారికి ఆహ్వాన పత్రికల అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు..

ధర్మపురి: ధర్మపురి నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో నిర్వహించే వేడుకలకు హాజరు కావాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ఆలయాల ధర్మకర్తల మండలి తరఫున శుక్రవారం ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంపు…

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి

  ముద్ర, కరీంనగర్: *డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారత దేశంలో విశిష్టమైన పాత్ర పోషించారని మరియు వారు చేసిన సేవలు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి‌నరేందర్ రెడ్డి గారు వారి వర్ధంతిని…

సీఎం సభకు రైతులు మహిళలు పెద్ద ఎత్తున హాజరు కావాలి : మంత్రి శ్రీధర్ బాబు

మహాదేవపూర్, ముద్ర: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతు భరోసా నిధులు విడుదల చేసే ముఖ్యమంత్రి సభకు పెద్ద ఎత్తున రైతులు, మహిళలు హాజరయ్యేలా చూడాలని ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్…