Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana

జోగులాంబ గద్వాల జిల్లా యాసంగి క్రాప్ బుకింగ్‌లో 94.76% నమోదు సాధించి రాష్ట్రంలో మూడవ స్థానంలో…

గద్వాల: యాసంగి క్రాప్ బుకింగ్ ఈనెల 30న ముగియనున్న జిల్లాలో నమోదు ప్రక్రియ వేగవంతం చేసి వంద శాంతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యాసంగి సీజన్‌లో జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 1,73,707…

పదో తరగతి పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహణ – డీఈఓ రమేష్ కుమార్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ తెలిపారు. శనివారం కల్వకుర్తి, తాడూర్ మండలాల్లోని కల్వకుర్తి జేపీ నగర్…

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం – సమాచారం లేకుండా సరఫరా నిలిపివేతతో ప్రజల ఆగ్రహం

ముద్ర ప్రతినిధి నాగర్కర్నూల్: జిల్లా కేంద్రంలోని రాహత్ నగర్ కాలనీ, స్నేహపూరి కాలనీ, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందస్తు సమాచారం…

వృద్ధులపై దాడి చేసింది మనువడే 4.5 తులాల బంగారం, వాహనం స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ డి.వి.…

 ముద్ర ప్రతినిధి, మెదక్: వృద్ధ దంపతులపై ఇనుప రాడ్ తో పట్ట పగలు దాడి చేసి వారి వద్ద ఉన్న నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఎలాంటి పని…

మెదక్ పట్టణంలో 60 కెమెరాల ఏర్పాటు ప్రారంభించిన ఎస్పీ. డి.వి. శ్రీనివాస రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: నేర రహిత సమాజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమని ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానమని అన్నారు. శనివారం మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మున్సిపల్ చైర్మన్,…

ఆధునిక పద్ధతులతో లాభదాయక పంటల సాగు చేయాలి: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. అధిక సాంద్రతతో పత్తి సాగు చేస్తే మెరుగైన దిగుబడితో…

వృత్తి నైపుణ్యం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం…. జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృత్తి నైపుణ్యం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అడ్వాన్సుడ్ టెక్నికల్ సెంటర్ ఏ టి సి కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి…

130 కిలోమీటర్ల పాదయాత్రలో భక్తులతో శునకం.. విశ్వాసానికి నెటిజన్లు ఫిదా

ఆదరించి బిస్కెట్లు పెట్టారని 130km తోడుగా... కాళ్ల నొప్పులకు సాక్సులతో సాయం.. శునకం భక్తికి నెటిజన్లు ఫిదా.. ముద్ర ప్రతినిధి, జగిత్యాల: విశ్వాసంలో శునకానికి మించినది ఏది లేదు. అలాంటిది విషయాన్ని నిజం చేస్తూ కేవలం రూ.5 బిస్కెట్ లు…

సమస్యల పరిష్కారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖాముఖి సమావేశాలపై మంత్రులు, ఎమ్మెల్యేల ప్రశంసలు

ఉమ్మడి జిల్లాల వారిగా ఆర్టీసీ సమస్యల పై మూడవ రోజు ఆదిలాబాద్, కరీంనగర్ , ఖమ్మం జిల్లాల ప్రజా ప్రతినిధుల ముఖాముఖి సమావేశం.. ఉమ్మడి జిల్లాల వారిగా తమ నియోజకవర్గాల్లో కొత్త బస్సులు, కొత్త రూట్లు , బస్ స్టేషన్ ల అభివృద్ధి , బస్ ల…

నిర్మల్ గుట్టలపై రాగాలు పలికే అరుదైన రాళ్లు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా గుట్టలపై పలుచోట్ల శబ్దం వచ్చే అరుదైన రాళ్లను గుర్తించినట్లు కవి, చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావు తెలిపారు. తమ పరిశోధనలో వెల్లడైన విషయాలను ఆయన వివరిస్తూ ఈ రాళ్లను అరుదైన భూభౌతిక…