Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana

దాన్యం సేకరణలో లక్ష్యాలను పూర్తి చేయాలి -జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : రబీ సీజన్ కు సంబంధించి వరి ధాన్య సేకరణలో లక్ష్యాలను అధిగమించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేటులోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో రబీ సీజన్ కు సంబంధించి వరి ధాన్యం…

ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చి దిద్దే బాధ్యత ప్రజాప్రతినిధులదే -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దే దిశగా ప్రజా ప్రతినిధులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. ఐదు రోజులపాటు మద్గుల్ చిట్టంపల్లి డిపిఆర్సి భవనంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులకు…

తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ & కల్చరల్ మీట్‌కు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికిన…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ హైదరాబాద్: మార్చి 28, 29 తేదీలలో నిర్వహించనున్న ఫస్ట్ ఎడిషన్ “తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ – 2026” కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారిని నిర్వాహకులు…

పాలెం ఇండస్ట్రియల్ పార్క్ సందర్శించిన సైన్స్ డిగ్రీ విద్యార్థులు

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి: నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు బిజినపల్లి మండలంలోని పాలెం ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్లాస్టిక్ రీసైక్లింగ్ కర్మాగారాన్ని పరిశీలించినట్లు…

కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి-కలెక్టర్ ప్రతీక్ జైన్

-ప్రతీ వారం సినిమా చూస్తున్నారా అని విద్యార్థులకు కలెక్టర్ ప్రశ్న? -లక్ష్య చేధన కు నిరంతర సాధన చేయాలి ముద్ర, నారాయణపేట : కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని...విద్యార్థులు జీవితంలో ఒక లక్ష్యాన్ని…

రైల్వే లైన్ పనుల్లో అనాలోచిత నిర్ణయం – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ పట్టణం మధ్య లోంచి వెళుతున్న రైల్వే లైన్ పనుల్లో అధికారులు అనాలోచిత నిర్ణయం వల్ల పలువురు ఇళ్ళు కోల్పోతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శనివారం రైల్వే లైన్ పనుల్లో ఇళ్ళు కోల్పోతున్న వారిని ఆయన కలిసి…

భక్తులతో కిక్కిరిసి పోయిన పెద్ద చింతరేవుల ఆంజన్న ఆలయం

ముద్ర,‌గద్వాల: ధరూర్‌ మండలంలోని శ్రీ‌పెద్ద‌చింతరేవుల ఆంజనేయ స్వామి‌ ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది‌. ఆలయ ప్రాంగణం ఆంజనేయస్వామి నామస్మరణతో మార్మోగింది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ…

పార్టీలకు అతీతంగా అభివృద్ధి – కౌన్సిల్ సమావేశం లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................... పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ ను పార్టీ లకు అతీతంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.…

ఎస్సై హిమబిందు ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు 

ముద్ర పెబ్బేర్ : శ్రీరంగాపూర్ మండల పరిధిలోని వెంకటాపూర్ చౌరస్తానందు ఎస్సై హిమబిందు ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.…

జోగుళాంబ గద్వాల్ జిల్లాలో ఘనంగా మెగా లోక్ అదాలత్ కార్యక్రమం ✨

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ ప్రతినిధి:‌ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం సందర్భంగా ఈ శనివారం (మార్చి 28) తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గౌరవ న్యాయమూర్తులు శ్రావణ్ కుమార్, షాంకోషి జోగుళాంబ గద్వాల్ జిల్లాకు విచ్చేయడం జరిగింది. వారి రాకతో జిల్లా…