Take a fresh look at your lifestyle.
Browsing Tag

Tragic incident

ప్రజాపాలన కార్యక్రమానికి వెళ్తూ పంచాయతీ కార్యదర్శి దుర్మరణం

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామాపురం పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్వగ్రామమైన యనమన్బెట్ల నుంచి నాగర్‌కర్నూలుకు ప్రజాపాలన…

టిప్పర్ లారీ ఢీకొని మహిళ మృతి

ముద్రా ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాసుకుంట వద్ద శనివారం భార్య భర్తలు ప్రయాణిస్తున్న బైక్ ను టిప్పర్ లారీ ఢీ కొట్టగా భార్య కింద పడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వీరిది మూటకొండూరు మండలం…

డివైడర్ కు ఢీకొని వ్యక్తి మృతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఆటో అదుపుతప్పి డివైడర్ కు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన భువనగిరి పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. భువనగిరి మండలం కూనూరు గ్రామానికి చెందిన వడి గిరి(36) ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.…

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ముద్ర, కోరుట్ల; జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామానికి చెందిన మాడవేణి నవీన్ 25 అనే యువకుడు గత కొన్ని సంవత్సరాల నుండి మానసిక పరిస్థితి బాగాలేక గతంలో పలుమార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యులు వెంటనే…

ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు యువకులు మృతి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జొన్నలబొగూడ బస్ స్టేజ్ సమీపంలోని 167 జాతీయ రహదారిపై మామిడి లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం ఓ బైక్‌ను ఢీకొట్టడంతో ఈ…

నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం యంగంపల్లిలో విషాదం వడదెబ్బతో ఎలక్ట్రిషియన్ అంజనేయులు మృతి

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం యంగంపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వడదెబ్బకు గురై ఎలక్ట్రిషియన్ అంజనేయులు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం, అంజనేయులు రోజంతా ఎండలో పని చేసి ఇంటికి చేరిన…

తల్లిని చంపిన తనయుడు

కోరుట్ల, ముద్ర భార్య భర్తల మధ్య జరిగిన గొడవలో తల్లి మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మల్లాపూర్ గ్రామానికి చెందిన కుడుదుల వెంకు 90 అనునామెకు ఒక కొడుకు, ఒక కూతురు…

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన ప్రవీణ్‌గా మృతుడిని గుర్తించారు. ఇంటికి నీళ్లు…

పురుగుల మందు తాగి సర్పంచ్ ఆత్మహత్య

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేట్ సర్పంచ్ దుర్గం లహరిక పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగిన లహరిక ఆరోగ్యపరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఖానాపూర్ ప్రభుత్వ…

పాముకాటుతో బాలిక మృతి

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా,హత్నూర మండలం కాసాల గ్రామంలో శుక్రవారం పాము కాటుతో బాలిక మృతి చెందింది. కుటుంబీకులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మాచినూరు సింధుజ (17) దౌల్తాబాద్ లోని ప్రైవేట్ కళాశాలలో ఒకేషనల్ కోర్స్…