Take a fresh look at your lifestyle.
Browsing Tag

Tribute Program

రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. నియోజకవర్గ ఇంచార్జి శ్రీహరి రావు క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు…

ఘనంగా మాజీ పార్లమెంటేరియన్ కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి వర్ధంతి 

తుంగతుర్తిలో బి ఎన్ స్తూపం వద్ద నివాళులర్పించిన పలువురు నాయకులు ముద్ర ,తుంగతుర్తి... తెలంగాణ సాయుధ పోరాట యోధులు, మాజీ ఎంపీ ,మాజీ ఎమ్మెల్యే  కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి  18వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా శనివారం…

ఘనంగా మహారాణా ప్రతాప్ సింగ్ జయంతి వేడుకలు .నివాళులర్పించిన ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి

ముద్ర,తాండూరు ప్రతినిధి: మాతృభూమి విముక్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసి, అన్యాయంపై అలుపెరగని పోరాటం చేసిన వీర యోధుడు మహారాణా ప్రతాప్ సింగ్ అని ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు పట్టణంలో ఆయన జయంతి…

మాజీ మంత్రి చందు మహారాజ్ వర్ధంతి వేడుకలు

 ముద్ర, తాండూర్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని విలేమున్ చౌరస్తా వద్ద మాజీ మంత్రి చందు మహారాజ్ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇట్టి వర్ధంతి…

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ జయంతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : శ్రీ లక్ష్మి నరసింహ స్వామి డిగ్రీ కళాశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ టూ త్రీ విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా కళాశాల వైస్ ప్రిన్సిపల్…

ఘనంగా మాజీ స్పీకర్ శ్రీ దుద్దిల్ల శ్రీపాద రావు వర్ధంతి వేడుకలు

మహాదేవపూర్, ముద్ర: అజాత శత్రువు శ్రీపాద రావు 27 వర్ధంతి సందర్భంగా గ్రామంలో స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి గ్రామ సర్పంచ్ హసీనా భాను అక్బర్ ఖాన్ గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు నివాళులర్పించారు. ఈ…

స్వర్గీయ శ్రీపాద రావు సేవలు మరువలేనివి.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

ముద్ర న్యూస్ ( ధర్మపురి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించిన స్వర్గీయ శ్రీపాద రావు సేవలు ఎన్నటికీ మరువలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా…

మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................ మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని పలువురు కొనియాడారు. శనివారం ఆయన జయంతి సందర్బంగా మహబూబ్ నగర్ పద్మావతి కాలనీ లోని విగ్రహాన్నికి పూలమాల…

రాంజీ గోండు త్యాగం మరువలేనిది బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్

ముద్ర ప్రతినిధి,నిర్మల్: నిర్మల్ గడ్డపై నిజాం కు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన వెయ్యి మంది వీరులను స్మరించు కోవాలని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ కొనియాడారు. రాంజీ గోండ్ వర్ధంతి సందర్బంగా నిర్మల్…

సీఆర్ ఫౌండేషన్ లో దివంగత వేములపల్లి కృష్ణ 26వ వర్ధంతి సభ

ముద్ర, శేరిలింగంపల్లి : సి.ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి, మాజీ శాసనసభ సభ్యులు, విశాలాంధ్ర మాజీ సంపాదకులు ,“చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా” గేయ రచయిత వేములపల్లి శ్రీకృష్ణ ఆయనకు 26వ వర్ధంతి సందర్బంగా…