Take a fresh look at your lifestyle.
Browsing Category

Devotional

జగన్మోహిని అలంకారంలో యాదగిరీషుడు..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరీషుడు జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించ బడుచున్నవి. బ్రహ్మోత్సవములలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో…

గోవర్ధనగిరిధారి అలంకార శేవలో ఊరేగిన స్వామివారు..

సింహ వాహన సేవలో భక్తులకు దర్శనం.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి గోవర్ధనగిరిధారి అలంకార శేవలో ఆలయ తిరవీధులలో ఊరేగారు. శ్రీ స్వామివారి వార్షిక  బ్రహ్మోత్సవాలలో సోమవారం 6వ రోజు ఉదయం ఆలయంలో నిత్యారాధనల…

మార్చి 3న చంద్రగ్రహణం: మూతపడనున్న శ్రీవారి ఆలయం

తిరుమల: 2026 మార్చి 3వ తేదీన సంభవించనున్న చంద్రగ్రహణం దృష్ట్యా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నారు. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగానే ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీ కావడంతో, ఆ రోజు ఉదయం 9 గంటల నుండి…

మురళీకృష్ణుడుగా శ్రీ లక్ష్మీ నరసింహుడు…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఆదివారం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం ఉదయం శ్రీ స్వామివారిని శ్రీకృష్ణాలంకారము ( మురళీకృష్ణుడు) అలంకార శేవలో అలంకరించి భక్తుల…

ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే విజయరమణా రావు గారు…

జూలపల్లి మండలం, తెలుకుంట గ్రామంలో శ్రీ. పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం మరియు శివాలయంలో కలష్య ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట…

దోనూరు నూతన ఆలయం ప్రారంభోత్సవం లో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు..

.ఆలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ. 5 లక్షల నిధుల మంజూరు చేసిన మంత్రివర్యులు. ధర్మపురి: ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వారి నూతన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి…

వటపత్రశాయి అలంకార సేవలో నారసింహుడు… దిగ్విజంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో శనివారం వటపత్రశాయి అలంకార సేవలో నారసింహుడు భక్తుల దర్శనార్ధం తిరువీధులలో ఊరేగాడు. ఆలయ ప్రధానార్చకులు పత్ర సాయి అలంకార విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ…

అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలి..మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలి.. బ్రహ్మోత్సవాలు పూర్తి అయ్యే వరకు జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలి.. శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం లో పాల్గొన్న మంత్రి అడ్లూరి…

బంజారాల ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ మహరాజ్ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

  ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సేవలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే సున్నిత లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ..…

వైభవంగా శ్రీవేంకటేశ్వరుని రథోత్సవం – మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రత్యేక పూజలు

బీబీనగర్, ముద్ర ప్రతినిధి: బీబీనగర్ మండలం రహీంఖాన్ గూడ (అన్నవరం) గ్రామంలో వేంచేసివున్న శ్రీ పద్మావతి అలిమేల్ మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున నుంచి స్వామి రథోత్సవం కన్నులపండువగా…