Take a fresh look at your lifestyle.
Browsing Category

gadwal district

ఇర్కిచేడు గ్రామ పంచాయతీలో నిధుల గోల్‌మాల్? – విచారణ జరపాలని గ్రామస్తుల డిమాండ్

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: పంచాయతీల పాలన గాడి తప్పుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఆలోచనలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. పంచాయతీల సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్ర,…

‘జనగణన 2027’ అవగాహన ర్యాలీ

​ ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: భారత జనాభా గణన- 2027లో అందరూ భాగస్వాములు కావాలని గద్వాల డీటీ అజిత్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం ​గద్వాల పట్టణంలో జనగణన (Census) 2027 పై అవగాహన కార్యక్రమం అధికారుల నిర్వహించారు. ఈ సందర్భంగా…

తక్కువ కాల (స్వల్పకాలిక) మరియు మధ్యకాలిక రుణాలపై అవగాహన

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‌నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల్లో భాగంగా బుధవారం కేటి దొడ్డి రైతు వేదికలో తక్కువ కాల (స్వల్పకాలిక) మరియు మధ్యకాలిక…

పీఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: గట్టు మండల కేంద్రంలోని ప్రాథమికవ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా క్యామ వెంకటేష్ బుధవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు బాధ్యతలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.…

షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: ధరూర్ మండలం జాంపల్లి గ్రామ శివారులో మంగళవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పొలాల్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తనైన రైతులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. స్థానికులు సమాచారం…

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి-జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

రైతులు వేచి ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి. లారీలు, గన్నీ సంచులు సమృద్ధిగా అందుబాటులో ఉండాలి: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు…

నర్సింగ్ విద్యార్థులు సేవాభావంతో ముందుకు సాగాలి.

జిల్లా ప్రతిష్టను నిలబెట్టేలా విద్యార్థులు పనిచేయాలి. ఘనంగా నర్సింగ్ కళాశాల విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: నాలుగేళ్ల పాటు చదివి…

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, సోమవారం కేటిదొడ్డి మండలంలోని కుచినెర్ల, చింతలకుంట, గువ్వలదిన్నే, ఇర్కిచేడు, కేటి దొడ్డి గ్రామాలలోని రైతు వేదికలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో…

గద్వాల మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతుల కష్టాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది: * పాలమూరు ఎంపీ…

* గద్వాల ​మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించిన ఎంపీ. * ​ప్రభుత్వానికి సోయి లేదు, రైతులకు ముందుచూపు లేదు. * ​వెంటనే మల్దకల్, గట్టు మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ​ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జోగులాంబ…

పట్టపగలే అక్రమ ఇసుక రవాణ అక్రమ‌ ఇసుక రవాణకు హద్దు ఏది

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:: ఆంధ్రా నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతున్నది. నిబంధనలకు నీళ్లొదిలి అక్రమార్కులు యథేచ్చగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా‌ నుంచి‌‌ ఎలాంటి…