Take a fresh look at your lifestyle.
Browsing Category

Hyderabad

కూకట్‌పల్లిలో రూ. 2.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

ముద్ర కూకట్‌పల్లి: నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన రూ. 2.30 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ మంగళవారం పంపిణీ చేశారు. శ్రీ హేమ దుర్గా భవన్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ…

పార్టీ కోసం కష్టపడే వారికే సముచిత స్థానం బండి రమేష్

ముద్ర  కూకట్ పల్లి : కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలకు, యువతకు, మహిళలకు పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. మంగళవారం కూకట్పల్లి…

ఘనంగా మహావీర్ జయంతి వేడుకలు

ముద్ర : మల్కాజిగిరి సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో శ్రీ మహావీర్ జైన్ సేవా సంఘ్ కోర్ కమిటీ సభ్యులు నిర్వహించిన భగవాన్ మహావీర్ 2625వ జన్మ కళ్యాణక్ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్…

తెలంగాణ పోలీస్ వెల్ఫేర్’ ఫ్యూయల్ స్టేషన్‌ను ప్రారంభించిన డీజీపీ

ముద్ర : మల్కాజిగిరి ​తెలంగాణ పోలీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేగంపేటలో ఏర్పాటు చేసిన నూతన పెట్రోల్ బంక్‌ను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) శివధర్ రెడ్డి, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీ…

ఇందిరా పార్కులో క‌బ్జాల‌కు హైడ్రా చెక్

పాత స్కేటింగ్ రింగ్ స్థ‌లాన్ని కాపాడిన‌ హైడ్రా పార్కులో కలపాలంటూ హైడ్రా కమిషనర్ ఆదేశం హైదరాబాద్, మార్చి 30: లోయర్ ట్యాంక్ బండ్‌లోని ఇందిరా పార్కు కబ్జాలకు హైడ్రా చెక్ పెట్టింది. పార్కులో వాకింగ్ ట్రాక్ లకు తోడు పిల్లలు ఆడుకునేందుకు…

కేపీహెచ్‌బీలో డ్రగ్స్ కలకలం నలుగురు యువకులు అరెస్ట్ భారీగా మాదకద్రవ్యాల స్వాధీనం

​ముద్ర కూకట్‌పల్లి : నగరంలో మరోసారి మాదకద్రవ్యాల ముఠా గుట్టురట్టయింది. జెఎన్‌టియు మెట్రో స్టేషన్ సమీపంలోని రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు యువకులను కేపీహెచ్‌బీ పోలీసులు సోమవారం తెల్లవారుజామున రెడ్…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి- ఐజేయూ ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి హామీ ఎల్బీనగర్…

ముద్ర న్యూస్ బ్యూరో హైదరాబాద్, మార్చి 30: జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారానికి శాయశక్తుల కృషి చేస్తానని, వారికీ అన్ని విధాలుగా అండగా ఉంటానని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐ జేయూ) జాతీయ ఉపాధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన వై నరేందర్…

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: బండి రమేష్

అల్లాపూర్ శివయ్య బస్తీలో టీపీసీసీ ఉపాధ్యక్షుడి పర్యటన ముద్ర కూకట్‌పల్లి : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాము నిరంతరం శ్రమిస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ స్పష్టం చేశారు.…

*​తెలుగు వర్సిటీలో ‘బోనాల’ సందడి: ‘ప్రేమాక్షరి’ వేదికపై జానపద కళాకారుల పూనకాలు

ముద్ర కూకట్‌పల్లి : పొగడ్తలు, డప్పుల మోతలు, శివసత్తుల పూనకాలతో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియం మారుమోగింది. ‘ప్రేమాక్షరి’ పుస్తకావిష్కరణ సభలో లలిత కళా పీఠం ఫోక్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రదర్శించిన…

కూకట్‌పల్లిలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు: బండి రమేష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న మహిళలు

ముద్ర కూకట్‌పల్లి : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కూకట్‌పల్లి నియోజకవర్గంలో వందలాది మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టి పి సి సి ఉపాధ్యక్షులు,…