Take a fresh look at your lifestyle.
Browsing Category

Hyderabad

మల్కాజిగిరి డ్రంక్ అండ్ డ్రైవ్ లో 286 మంది పై కేసులు

ముద్ర మల్కాజిగిరి మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీస్‌లు వీకెండ్‌లో ప్రత్యేక డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించి మొత్తం 286 మందిని పట్టుకున్నారు. వీరిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే (251). బ్లడ్ ఆల్కహాల్ స్థాయిల ప్రకారం ఎక్కువ మంది…

రహదారులపై ఉన్న ఆక్రమణలను తొలగించండి – మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి

ముద్ర మల్కాజ్గిరి: రహదారులపై ట్రాఫిక్‌కు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఆక్రమణలను తొలగించాలని మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నేరెడ్మెట్ వార్డ్ కార్యాలయం పరిసరాలు , వాయుపురి .లెక్షన్…

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి -మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర మల్కాజిగిరి అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పనులను నిరంతరం అధికారులు పర్యవేక్షించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మౌలాలి…

ఇన్నోమాటిక్స్‌లో అవగాహన సదస్సు: విద్యార్థులకు పోలీసుల దిశానిర్దేశం

ముద్ర కూకట్‌పల్లి: కేపీహెచ్‌బీ స్థానిక ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్‌లో కేపీహెచ్‌బీ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మరియు మాదకద్రవ్యాల నిరోధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 400 మంది విద్యార్థులు…

బేగంపేట ట్రైనీ పైలట్ కేసు: పోలీసులు హెచ్చరిక

ముద్ర మల్కాజిగిరి బేగంపేటలో ట్రైనీ పైలట్‌పై నమోదైన లైంగిక దాడి కేసులో తప్పుదోవ పట్టించే సమాచారం ప్రచారం అవుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని, ఎలాంటి ఊహాగానాలు దర్యాప్తుకు భంగం కలిగిస్తాయని…

కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనం ప్రారంభం

  ముద్ర కూకట్‌పల్లి: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అదనపు భవనాన్ని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు…

ఖ‌ర్చుగా కాదు… భాగ‌స్వామ్యంగా చూడండి….* కంపెనీల ప్ర‌తినిధుల‌తో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్…

* ప్రాధాన్య రంగాల‌ను మీరే ఎంచుకోండి... * అవ‌స‌ర‌మైన స‌హ‌కారం మేం అందిస్తాం... హైద‌రాబాద్: స‌మాజాభివృద్ధికి చేసేది ఖ‌ర్చుగా కాకుండా భాగ‌స్వామ్యంగా చూడాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. సీఎస్ఆర్ నిధులకు సంబంధించి వివిధ…

మైసమ్మ చెరువు కబ్జాపై బండి రమేష్ ఆగ్రహం

ముద్ర  కూకట్‌పల్లి: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. బుధవారం అల్లాపూర్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్‌లో పాదయాత్ర…

జితే పీర్ దర్గా గంధ మహోత్సవం ఘనంగా చాదర్ సమర్పణ

ముద్ర కూకట్‌పల్లి : హజ్రత్ జితే పీర్ దర్గా గంధ మహోత్సవం సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, కేటీఆర్ నగర్ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ కార్పొరేటర్ దొడ్ల…

కూకట్‌పల్లి అభివృద్ధిపై మున్సిపల్ కమిషనర్‌కు బండి రమేష్ వినతి

ముద్ర కూకట్‌పల్లి: నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగవంతం కోరుతూ టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ మంగళవారం సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన ను మర్యాదపూర్వకముగా కలిశారు. ఈ…