Take a fresh look at your lifestyle.
Browsing Category

Medak

రెండు రైస్ మిల్లులపై చర్యలు అలసత్వంపై కలెక్టర్ ప్రతిమా సింగ్ సీరియస్

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం దిగుమతులలో అలసత్వం వహించిన మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. రబీ మార్కెటింగ్ సీజన్ 2025-26 (యాసంగి) సందర్భంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు…

చీలపల్లిలో నాలుగు ఇళ్లలో చోరీ పరిశీలించిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ముద్ర ప్రతినిధి, మెదక్: పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీలపల్లిలో గురువారం అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న నాలుగు ఇండ్లలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను అపహరించినట్లు…

కూచన్ పల్లిలో బడిబాట

ముద్ర ప్రతినిధి, మెదక్: పిఎంశ్రీ ఉన్నత పాఠశాల కూచన్ పల్లి ప్రధానోపాధ్యాయులు, స్థానిక మండల విద్యాధికారి నాచారం మధుమోహన్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న వారి దగ్గరికు వెళ్లి గ్రామంలోని…

ధాన్యం దిగుమతులలో రైస్ మిల్లర్ల నిర్లక్ష్యాన్ని సహించం కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరిక

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం దిగుమతులలో రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి ప్రక్రియను మిషన్ మోడ్ లో వేగవంతంగా జరగాలని ఆదేశించారు. శుక్రవారం…

గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

ముద్ర ప్రతినిధి, మెదక్: చిలప్ చెడ్ మండలం కేంద్రంలో మండలానికి చెందిన 150 మంది గర్భిణీ స్త్రీలకు మాతృదేవోభవ న్యూట్రిషన్ కిట్లను రాజన్న ఫౌండేషన్ చైర్మన్, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అందజేశారు. గర్భిణీ స్త్రీల…

నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య అదనపు కలెక్టర్ నగేష్

బెస్ట్ అవైలబుల్ పాఠశాల్లో ప్రవేశం కోసం లక్కీ డిప్ ద్వారా ఎంపిక ముద్ర ప్రతినిధి, మెదక్: నిరుపేదలైన గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. ప్రభుత్వ…

మంజీరిక ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో మంజీరిక ప్రత్యేక సాహిత్య సంచికను ప్రిన్సిపాల్ డా. హుస్సేన్ ఆవిష్కరించారు. సంపాదక మండలిని ప్రిన్సిపాల్ అభినందించారు. తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ వామన మూర్తి…

కొనుగోలు, రవాణా ఆలస్యం కావద్దు పూర్తయ్యేవరకు అధికారులు క్షేత్ర స్థాయిలోనే అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం కొనుగోలు, రవాణా ఆలస్యం కావద్దని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. పూర్తయ్యేవరకు అధికారులు క్షేత్ర స్థాయిలోనే ఉండాలని ఆదేశించారు. రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్, కాట్రియాలలో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.…

1.20 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు రూ.150.82 కోట్లు రైతుల ఖాతాలలో జమ కలెక్టర్ ప్రతిమాసింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో ఇప్పటి వరకు 27,314 మంది రైతులు నుండి 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. 13099 రైతులకు 150.82 కోట్లు వారి అకౌంట్లలో జమ చేసినట్లు వివరించారు. కౌడిపల్లి మండలం…

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలుగవద్దు కలెక్టర్ ప్రతిమా సింగ్ తనిఖీలు

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరుగుద్దని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. అల్లాదుర్గం మండలం గడి పెద్దాపురం గ్రామంలోని ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం, పాపన్నపేట్ మండలంలోని కుర్తివాడ…