Take a fresh look at your lifestyle.
Browsing Category

Medak

80,411 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి,, మెదక్: జిల్లాలో ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు చేసినట్లు క‌లెక్ట‌ర్ ప్రతిమా సింగ్ తెలిపారు. కొనుగోలు అయిన ధాన్యాన్ని స‌త్వ‌ర‌మే మిల్లులకు…

వడ్ల కొనుగోళ్లపై సీఎం, మంత్రులకు పట్టింపే లేదు రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం మాజీ మంత్రి హరీశ్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: వడ్ల కొనుగోళ్లపై సీఎం, మంత్రులకు పట్టింపే లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ద్వజమెత్తారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదన్నారు. ఆదివార  చేగుంట మండలం కర్నాల్పల్లి…

ఏసీ రూముల్లో కూర్చుంటే రైతుల కష్టాలు కనిపిస్తాయా…?

పనిచేయలేకపోతే వెళ్లిపోండి ..... చివరి గింజ వరకు కొనాలి ... ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ సమీక్ష ముద్ర ప్రతినిధి, మెదక్: ఏసీ రూముల్లో కూర్చుంటే రైతుల కష్టాలు కనిపిస్తాయా...? పనిచేయలేకపోతే వెళ్లిపోండని అధికారులపై ఎమ్మెల్యే డా.…

చెరువులను పరిరక్షించుకోవాలి -అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: చెరువులను పరిరక్షించుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శనివారం మెదక్ మండలంలోని కోముటూరు చెరువు కట్టపై ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చెరువుల…

మెదక్ కలెక్టరేట్ ముందు ధర్నా

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం కొనుగోలులో జాప్యం నిరసిస్తూ మెదక్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ముందు వరి ధాన్యం పోసి నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రెండు నెలలు…

మత్స్య కార్మికులకు ప్రభుత్వం పెద్దపీట అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: మత్స్య కార్మికులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి మత్స్యకారులకు ఆవగాహన సదస్సు ముఖ్య…

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం- కలెక్టర్ ప్రతిమసింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: రైతు సంక్షేమంలో భాగంగా మెదక్ జిల్లాలో 533 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఈ క్రమంలో చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఒక…

కుంటలో మునిగి ఇద్దరు మృతి

చేపలకు వెళ్లి బాలుడు, రక్షించబోయిన మరొకరు... పిల్లికొట్టాల్, వడియారంలో విషాదం ముద్ర ప్రతినిధి, మెదక్: చేపలు పట్టేందుకు వెళ్లిన బాలుడు గల్లంతు కాగా కాపాడబోయిన మరో వ్యక్తి మరణించిన సంఘటన మెదక్ పట్టణ శివారులో గల కుమ్మరి కుంట వద్ద…

మతసామరస్యంతో బక్రీద్ నిర్వహించాలి ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో, మతసామరస్యాన్ని కాపాడేలా నిర్వహించాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని…

వ్యవసాయంలో టెక్నాలజీ ఉపయోగించుకోవాలి అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి మెదక్: వ్యవసాయంలో నూతన టెక్నాలజీని అంది పుచ్చుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ రైతులకు సూచించారు. గురువారం కొల్చారం మండలం పోతన శెట్టిపల్లిలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రైతుల సమావేశంలో ముఖ్య…