Take a fresh look at your lifestyle.
Browsing Category

Medak

మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదోడికి సొంతిల్లు ఇంచార్జి మంత్రి వివేక్…

నర్సాపూర్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ముద్ర ప్రతినిధి, మెదక్: మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి డా. వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం నర్సాపూర్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్…

ఎస్పీని కలిసిన కొత్త ఏఎస్పీ

ముద్ర ప్రతినిధి, మెదక్:* మెదక్ జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విక్రాంత్ కుమార్ సింగ్‌ (ఐపీఎస్‌) శుక్రవారం ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు (ఐపీఎస్‌)ను మర్యాదపూర్వకంగా కలసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ,…

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు -జిల్లా ఉద్యోగుల ఐకాస చైర్మన్ దొంత నరేందర్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు న్యాయబద్ధమైనవే న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు చేపట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామని మెదక్ జిల్లా ఉద్యోగుల ఐకాస చైర్మన్ దొంత నరేందర్…

నిరుపేదల సొంత ఇంటి కల సాకారం ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: నిరుపేదల సొంత ఇంటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మెదక్ మండలం శివాయపల్లి గ్రామంలో శుక్రవారం పండుగ వాతావరణంలో ఇందిరమ్మ గృహాలను…

ఆగిన బస్సు చక్రం బస్సులు నడిపేందుకు యత్నం… అడ్డుకున్న కార్మికులు

ముద్ర ప్రతినిధి, మెదక్: డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి నుండి కార్మికులు విధులు బహిష్కరించడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులకు తప్పని ఇబ్బందులుపడ్డారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో…

సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు- కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు పొందవచ్చునని, రైతులు సాంప్రదాయ పంటల నుండి లాభసాటి కూరగాయల సాగువైపు మళ్లడం ద్వారా ఆర్థికాభివృద్ధి చెందుతారని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. సాంప్రదాయ పంటలు తగ్గించి కూరగాయల వైపు…

రహదారులపై వరి ధాన్యం అరబెట్టడం ప్రమాదకరం- ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ముద్ర ప్రతినిధి, మెదక్: రహదారులపై వరి ధాన్యం అరబెట్టడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశముందని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. కొంతమంది రైతులు ధాన్యాన్ని రోడ్లపై అరబెట్టడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలకు…

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి తెలంగాణ రాష్ట్ర జన గణన డైరెక్టర్ భారతి హొళ్ళికేరి

ముద్ర ప్రతినిధి, మెదక్: జనగణన - 2027ను సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లు బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని జనగణ డైరెక్టర్ భారతి హొళ్లికేరీ అన్నారు.మంగళవారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, జనగణ సిబ్బందితో సమీక్షా సమావేశం…

4 కో-ఆప్షన్ సభ్యుల పదవులకు 12 నామినేషన్లు  కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ 

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ మున్సిపల్ కార్యాలయంలో కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ తరపున అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాగి వనజ, కొర్వి రాములు,…

అదనపు ఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్ బాధ్యతలు

ముద్ర ప్రతినిధి మెదక్: మెదక్ జిల్లా అదనపు ఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో గార్డ్ ఆఫ్ ఆనర్‌ను స్వీకరించారు. అనంతరం ఆయన…