Take a fresh look at your lifestyle.
Browsing Category

Nager Kurnool District

వట్టెం దేవస్థానంలో అన్నసత్రానికి అదనపు వసతి నిర్మాణానికి శంకుస్థాపన

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో నిత్య అన్నదాన సత్రానికి అదనపు వసతి నిర్మాణానికి శనివారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ నిర్మాణ పనులకు దాతలుగా చిలుక సురేందర్ రెడ్డి–పావని…

ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు యువకులు మృతి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జొన్నలబొగూడ బస్ స్టేజ్ సమీపంలోని 167 జాతీయ రహదారిపై మామిడి లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం ఓ బైక్‌ను ఢీకొట్టడంతో ఈ…

జిల్లా ఆసుపత్రిలో నిలిచిపోయిన ఎక్స్‌రే సేవలు – రోగుల ఆవేదన

ముద్ర ప్రతినిధి- నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో ఎక్స్‌రే సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా ఎక్స్‌రే యంత్రం పనిచేయకపోవడంతో చికిత్స కోసం వచ్చే సాధారణ రోగులు మాత్రమే…

మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: శుక్రవారం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పర్యటించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో ఆలస్యం…

సమస్యల పరిష్కారానికి TGEJAC ఆధ్వర్యంలో నిరసన నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు ఆందోళన

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కమిటీ (TGEJAC) పిలుపు మేరకు శుక్రవారం నాగర్ కర్నూల్ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నాన్-గెజిటెడ్ ఉద్యోగులు, విశ్రాంత…

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన గ్రామస్తులు కాంగ్రెస్‌లో చేరిన ఉప సర్పంచ్…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారిని ఆయన నివాసంలో వెలిజాల గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి క్రికెట్ టోర్నమెంట్‌తో పాటు సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వాన పత్రాలు అందజేశారు.…

ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: తలకొండపల్లి మండలంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించేందుకు కోచింగ్ సెంటర్ ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ రాష్ట్ర సీఓఓ…

నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం యంగంపల్లిలో విషాదం వడదెబ్బతో ఎలక్ట్రిషియన్ అంజనేయులు మృతి

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం యంగంపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వడదెబ్బకు గురై ఎలక్ట్రిషియన్ అంజనేయులు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం, అంజనేయులు రోజంతా ఎండలో పని చేసి ఇంటికి చేరిన…

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ సేవాతత్పరతతో ముందుంటున్న పూజారి బూర్గుల…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. హౌసింగ్ బోర్డ్‌కు చెందిన పూజారి బూర్గుల నరసింహారావు 2014 సంవత్సరం నుంచి ప్రతి…

ప్రమాదం జరిగిన తరువాత మొదటి గంట చాలా కీలకం: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్: ప్రమాదం జరిగిన తరువాత మొదటి గంట (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి చేర్చిన వారికి కేంద్ర…