Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

ఓటర్లు నిర్భయంగా ఓటేస్తున్నారు : – వనపర్తి ఎస్పీ సునిత రెడ్డి

వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారని జిల్లా ఎస్పీ సునితరెడ్డి పేర్కొన్నారు. బుధవారంపోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్లకు భరోసా కల్పించారు.ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రత్యేక పోలీసు నిఘా…

ప్రభుత్వ ఉద్యోగులపై నిర్లక్ష్యమేలా..?-సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ

రూ.2.5 కోట్లకు పైగా వార్షిక బడ్జెట్ లో రూ.12వేల కోట్ల బకాయిలు చెల్లించలేరా..? డీఏలు, పీఆర్సీ బకాయిలు, రిటైర్మెంట్ ప్రయోజనాలను చెల్లించండి గ్రాట్యుటీ, ఈపీఎఫ్, లీవ్ ఎన్‍క్యాష్‍మెంట్ బకాయిలనూ చెల్లించలేదు 61 మంది రిటైర్డ్ ఉద్యోగుల మృతికి…

రైతుల అప్పులపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ప్రకటన

తెలంగాణ రైతు సగటు అప్పు రూ.1,52,113 న్యూఢిల్లీ : రైతుల అప్పులపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ప్రకటన చేశారు. మంగళవారం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. రైతులు అధిక అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాను వెల్లడించారు. మొదటి…

బీసీ బిల్లు పరిశీలన దశలో ఉంది -కేంద్ర మంత్రి బీపీఎల్ శర్మ

న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం వివరణ ఇచ్చింది. మంగళవారం లోక్‌సభలో ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర సామాజిక, న్యాయవాద మంత్రి బీపీఎల్ శర్మ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా…

ఎంఐఎంతో కాపురం చేసినన్ని రోజులు నిప్పులు పోస్తూనే ఉంటాం సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్…

న్యూఢిల్లీ : కాంగ్రెస్ తెలంగాణలో ఎంఐఎంతో కాపురం చేసినన్ని రోజులు ఆ పార్టీ, నేతలపై నిప్పులు పోస్తూనే ఉంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో మాట్లాడిన ఆయన ‘సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు…

ఎమ్మెల్యే సంజయ్ పై చర్యలు తీసుకోండి ఎన్నికల సంఘానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి లేఖ

ముద్ర, జగిత్యాల : జగిత్యాల కాంగ్రెస్‍లో ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య వైరం తారాస్ధాయికి చేరుకున్నది. మున్సిపల్ టికెట్ల విషయంలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కలకలం రేపగా ఆ మంటలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ఎమ్మెల్యే…

కాంగ్రెస్ పార్టీ నేతల బెదిరింపుల వల్లే బిజెపి అభ్యర్థి ఆత్మహత్య-బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పో…

. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది ముద్ర, తాండూర్: కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు ఎంతటి దిగజారుడు రాజకీయాలకైనా సిద్ధంగా ఉండే పార్టీ కాంగ్రెస్ అని బిజెపి రాష్ట్ర అధికార…

నేడే “పుర” పోరు….మక్తల్ లోని ఆరో వార్డు లో నిలిచిన పోలింగ్…

పేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో పోలింగ్ జిల్లావ్యాప్తంగా 72 వార్డులు 149 పోలింగ్ స్టేషన్లు 900 మంది పోలింగ్ సిబ్బంది... 550 మంది పోలీసులతో ఎన్నిక ల నిర్వహణ ముద్ర, నారాయణపేట: నారాయణపేట జిల్లాలోని మక్తల్, కోస్గి,…

ధర్మపురి అభివృద్ధే మా ప్రధాన అజెండా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

అధికారం అడ్డం పెట్టుకొని ఎవ్వరి ఇబ్బంది పెట్టలేదు.. చట్టానికి లోబడి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాం.. ఎక్కడ అధికార దుర్వినియోగం చేయలేదు.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగం ధర్మపురి, ఫిబ్రవరి 10:…

అధికారులను సస్పెండ్ చేయాలి–కాంగ్రెస్ నాయకులు ముత్తహర్ శరీఫ్

  -అధికారుల తప్పిదమే ఓటర్లకు ఇబ్బందులు ముద్ర,   వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని 9వి వార్డులోని 20, 21వ వార్డులను తారుమారు చేసి ఓటర్లను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలనీ…