Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

ఆచూకీ దొరికింది.. అమ్మాయిలు క్షేమం

జీడిమెట్ల పోలీసుల తక్షణ స్పందన ఫలితం ముద్ర, శేరిలింగంపల్లి: తండ్రి మందలించాడనే కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్కా చెల్లెళ్లు (21), (14) జీడిమెట్ల పోలీసులు క్షేమంగా గుర్తించి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. జీడిమెట్ల…

ప్రశాంతంగా ముగిసిన మోత్కూర్ మున్సిపల్ ఎన్నికలు.

ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు. -86.92 శాతం పొలింగ్ నమోదు. మోత్కూర్ ముద్ర న్యూస్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులలో 7106 మంది పురుషులు,7277…

కోదాడ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది

కోదాడ లో ప్రశాంత వాతావరణంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పోలింగ్ సరళిని పరిశీలించిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి ముద్ర ప్రతినిధి , కోదాడ …. కోదాడ మున్సిపాలిటీకి బుధవారం జరిగిన ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగాయి . ఉదయం…

సైబరాబాద్‌లో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు

ముద్ర, శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. మున్సిపల్ ఎన్నికలు నేపథ్యంలో బందోబస్తును సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్., ఇతర అధికారులతో కలిసి ఈరోజు…

భువనగిరి మున్సిపల్ లో పోలింగ్ ప్రశాంతం 82.93% పోలింగ్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపల్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల్లో 82.93% పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. భువనగిరి పట్టణంలో మొత్తం 35 వార్డులకు ఎన్నికలు జరగగా బిజెపి, బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల…

ఇంటీరియర్ డిజైన్ స్టూడియోను ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్

ముద్ర, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లో గల నార్నె ఈస్టేట్స్ మెయిన్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డీకోన్ మోడ్యులర్ ఫ్యాక్టరీ ఇంటీరియర్ డిజైన్ స్టూడియోను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన కార్పొరేటర్ నాగేందర్. ఈ…

పేట పుర పోరు ప్రశాంతం

ఓటు హక్కు వినియోగించుకున్న 26వేల 34 మంది ఓటర్లు పురుషులు 12,948 మంది...మహిళలు 13,356 పోలింగ్ శాతం 74.18 నమోదు ఓటింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్... బందోబస్తు పర్యవేక్షించిన ఎస్పీ కుటుంబ సమేతంగా ఓటు హక్కు…

జూబ్లీహిల్స్‌లో పార్కు స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

ఖానామెట్‌లో 5 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్‌ రూ. 1003 కోట్ల విలువైన‌ ప్ర‌భుత్వ భూమ‌ని కాపాడిన హైడ్రా హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 11: జూబ్లీహిల్స్‌... అక్క‌డ గ‌జం స్థ‌లం రూ. 2 ల‌క్ష‌లు. అలాంటి ప్రాంతంలో పార్కును 150 గ‌జాల మేర…

నారాయణపేటలో పుర పోరు ప్రశాంతం

ఓటు హక్కు వినియోగించుకున్న 26వేల 34 మంది ఓటర్లు పురుషులు 12,948 మంది...మహిళలు 13,356 పోలింగ్ శాతం 74.18 నమోదు ఓటింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్... బందోబస్తు పర్యవేక్షించిన ఎస్పీ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ…

ఎన్నికలు ప్రశాంతగా నిర్వహించాలి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ముద్ర, వనపర్తి : మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా,నిష్పక్షపాతంగాజరగాలని,ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ముకాయడం దురదృష్టకరమని బీ ఆర్ ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డినిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి లోని 23వార్డు బూతు…