స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి శాస్త్ర చికిత్స శిబిరం విజయవంతం….
.
ముద్ర నడిగూడెం....
నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో సర్వేంద్రియణం నయనం ప్రధానం అనే సూక్తి ప్రకారం ప్రతి ఒక్కరికీ కళ్ళు ముఖ్యమని, కళ్ళు ఉంటే అన్నీ ఉన్నట్లేనని సిరిపురం గ్రామసర్పంచ్ వెంపటి రామారావు తెలిపారు.
మెగా కంటి శస్త్ర చికిత్స…