Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి శాస్త్ర చికిత్స శిబిరం విజయవంతం….

. ముద్ర నడిగూడెం.... నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో సర్వేంద్రియణం నయనం ప్రధానం అనే సూక్తి ప్రకారం ప్రతి ఒక్కరికీ కళ్ళు ముఖ్యమని, కళ్ళు ఉంటే అన్నీ ఉన్నట్లేనని సిరిపురం గ్రామసర్పంచ్ వెంపటి రామారావు తెలిపారు. మెగా కంటి శస్త్ర చికిత్స…

కార్పొరేట్ ప్రయోజనాల కోసమే 4 లేబర్ కొడ్లు.. లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలి : ఏఐటీయూసీ రాష్ట్ర…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కార్పొరేట్ ప్రయోజనాల కోసo కార్మికుల హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం…

యూరియా యాప్ రద్దు చేయాలని రైతుల ధర్నా….

ముద్ర నడిగూడెం... యూరియా యాప్ రద్దు చేయాలని రైతులు గురువారం మండల కేంద్రంలో పిఎసిఎస్ ముందు రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. యూరియా పొందేందుకు యాప్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని కోరారు.సకాలంలో…

లేబర్ కోడ్స్, విత్తన–విద్యుత్ సవరణ బిల్లులు రద్దు చేయాలి

ముద్ర,తుర్కపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్, విబిజి రామ్ జీ ఉపాధి చట్టం, జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తుర్కపల్లి మండల కేంద్రంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా)…

మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు పటిష్ట చర్యలు కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్…

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కు ఏర్పాట్లు పూర్తి-జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ఓట్ల లెక్కింపుకు పకడ్బందీగా ఏర్పాట్లు ముద్ర, వనపర్తి : వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు శుక్రవారం ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్…

కార్మికుల మహా ప్రదర్శనకు TUWJ మద్దతు

దేశంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం జరిగిన దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా, హైదరాబాద్ లో కార్మిక సంఘాలు నిర్వహించిన మహా ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(TUWJ)…

మహిళలే ఫస్ట్: మున్సిపల్ ఎన్నికల్లో వారిదే హయ్యెస్ట్

రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంలో మహిళలే ముందున్నారు. మొత్తం పోలింగ్ 73.01 శాతంగా నమోదైంది. ఇందులో మహిళలు 73.39%, పురుషుల ఓటింగ్ 72.63% జరిగింది. ఏడు కార్పొరేషన్ లలో పోలింగ్ 66.05 %, 116…

పోలింగ్ ప్రశాంతం

ఉత్సాహంగా ఓటేసిన పుర ప్రజలు పలు చోట్ల ఉద్రిక్తతలు ప్రధాన పార్టీల మధ్య వాగ్వాదాలు, ఘర్ణణలు కరీంనగర్ లో పోలీసుల లాఠీచార్జి, బీజేపీ ఆందోళన కరీంనగర్ దొంగ ఓటు వేసేందుకు విఫలయత్నం ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్‌ పోలింగ్ బూత్ కు కత్తితో వచ్చిన…

నల్గొండ జిల్లాలో సీపీఎం కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ

మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం మిర్యాలగూడలోని 29వ వార్డులో పోలింగ్ ముగిసే సమయంలో సీపీఎం కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకలో గాయపడ్డ సీపీఎం కార్యకర్తలు.. గాయపడ్డ వారిని మిర్యాలగూడ ఏరియా…