Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

అధికార దుర్వినియోగం, ఎన్నికల నియమావళి ఉల్లంఘన కాంగ్రెస్ పై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

ముద్ర, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి మొదలు... మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నాయకులు అడుగడుగునా అధికార దుర్వినియోగంతో పాటు ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు…

జనసేన అవసరం టీబీజేపీకి లేదు-నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్

ఏపీలోనే దోస్తానా తెలంగాణలో బీజేపీ సొంతంగా ఎదిగేంత శక్తి కలిగి ఉంది నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ముద్ర, నిజామాబాద్ : బీజేపీకి జనసేనతో దోస్తానా కేవలం ఏపీలోనే ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. ఆ రాష్ట్రంలో…

కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు

అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోండి ముద్ర, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడిన కాంగ్రెస్ పార్టీ అధికారం అండతో దౌర్జనాలకు దిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర…

కాంగ్రెస్ కు అనుకూలంగా మున్సిపల్ పోలింగ్

‘పుర’పీఠాలు ‘హస్తా’గతం..? కాంగ్రెస్ కు అనుకూలంగా మున్సిపల్ పోలింగ్ హస్తం ఖాతాలో మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్‌నగర్, కొత్తగూడెం నిజామాబాద్, కరీంనగర్‌లో వికసించనున్న కమలం ఒక్క కార్పొరేషన్‌నూ సొంతం చేసుకోలేని స్థితిలో బీఆర్ఎస్…

నేడు భారత్ బంద్ ……… వామపక్షాల మద్దతు

ముద్ర, హైదరాబాద్ : కేంద్ర కార్మిక సంఘాలు గురువారం చేపట్టనున్న దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెకు సీపీఐ, సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, జాన్ వెస్లీ బుధవారం ఒక ప్రకటనలో…

మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీ చామల ,ఎమ్మెల్యే మందుల సామెల్.  మోత్కూర్ ముద్ర న్యూస్: మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని కొండగడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోత్కూర్ గాంధీ నగర్ ఏడో వార్డు బీసీ హాస్టల్ లో ఏర్పాటు…

మోత్కూర్ మున్సిపల్ ఎన్నికలు: మందు, డబ్బు, వాగ్దానాలతో ముగింపు

ముగిసిన మున్సిపల్ ఎన్నికలు.- నువ్వా... నేనా గెలుపుపై ఎవరి ధీమా వారిది. -ఓటర్లకు మందు, మాంసం, డబ్బు, చీరలు పంపిణీ. -బాక్స్ లలో దాగి ఉన్న అభ్యర్థుల భవితవ్యం. మోత్కూర్ ముద్ర న్యూస్: మున్సిపల్ ఎన్నికల లో భాగంగా ఎన్నికల బరిలో నిలిచిన…

ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కరీంనగర్ 50వ డివిజన్ లోని జ్యోతినగర్ ఎస్సార్ హైస్కూల్ లోని 361 పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు

జిల్లావ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. సాయంత్రం 5 గంటలకు ముగిసిన ఈ. ఎన్నికల్లో అక్కడక్కడ చిన్న ఘటనలు తప్ప ఎలాంటి ఘర్షణులు చోటు చేసుకోలేదు. ఉదయం పోలింగ్…

కరీంనగర్ జిల్లా పరిషత్ వద్ద బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జి

పోలీసుల విచక్షణరహిత దాడిలో పలువురికి గాయాలు 6గురు బీజేపీ కార్యకర్తల చేతులు విరిగిన వైనం పోలీసుల తీరుపై మండి పడుతున్న బీజేపీ కార్యకర్తలు పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన బీజేపీ కార్యకర్తలు BRS నేతలు 58 డివిజన్…