ప్రజావాణి ఫిర్యాదు లకు తక్షణ చర్యలు తీసుకోవాలి : స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ పాండు
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి
ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే ప్రజావాణి కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అదనపు కలెక్టర్ పాండు అన్నారు.
సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి…