Take a fresh look at your lifestyle.
Browsing Category

Sangareddy

ప్రజావాణి ఫిర్యాదు లకు తక్షణ చర్యలు తీసుకోవాలి : స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ పాండు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే ప్రజావాణి కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అదనపు కలెక్టర్ పాండు అన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి…

జాతీయ సమైక్యతా శిబిరానికి తారా కళాశాల విద్యార్థిని ఎంపిక

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా కర్ణాటకలోని కర్ణాటక విశ్వవిద్యాలయం, ధార్వాడ్ లో నిర్వహిస్తున్న జాతీయ సమైక్యతా శిబిరానికి తారా కళాశాలకు చెందిన గీత బిఏ ద్వితీయ…

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహ

ముద్ర ప్రతినిధి సంగారెడ్డి:  రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గ కేంద్రం లోని జోగిపేట - శ్రీరామ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్…

రాష్ట్రంలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలెట్‌ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లా: మంత్రి దామోదర్ రాజ…

ముద్ర సంగారెడ్డి,మార్చి: రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థను అమలు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.ఈ కార్యక్రమాన్ని పైలెట్…

రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి దామోదర రాజనర్సింహ

ముద్ర సంగారెడ్డి,మార్చి: రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర…

నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: మంత్రి దామోదర్ రాజ నర్సింహ

ముద్ర సంగారెడ్డి,మార్చి : నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పంచాయతీరాజ్,మున్సిపల్ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి…

సమాజ సేవలో కార్పొరేట్ సంస్థల పాత్ర ప్రశంసనీయం : మంత్రి దామోదర రాజనర్సింహ

ముద్ర సంగారెడ్డి, :-- కార్పొరేట్ సంస్థలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడటం అభినందనీయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. తోషిబా ట్రాన్స్మిషన్ అండ్…

సింగూర్ ఆ నకట్ట పనులులను నాన్యతతో చేయాలి. – నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ.

- ముద్ర ప్రతినిధి సంగారెడ్డి. సింగూర్ ప్రాజెక్ట్ ఆనకట్ట పనులను పరిశీలిస్తున్న నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ టీమ్ సింగూర్ ప్రాజెక్ట్ ఆనకట్ట పనులు మరో యాబై సంవత్సరాల పాటు పటిష్టంగా ఉండే విదంగా నాన్యతతో కూడిన పనులను చేయాలని నేషనల్ డ్యాం సేఫ్టీ…

మహిళలు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి – టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి ,సంగారెడ్డి. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మహిళలు ప్రతి రంగంలో అద్భుతాలు సృష్టించగలరని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల యూనియన్…

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం: జిల్లా కలెక్టర్ పి.…

ముద్ర ప్రతినిధి ,సంగారెడ్డి. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని 99 రోజులపాటు విజయవంతంగా అమలు చేయడంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు. ప్రజా పాలన – ప్రగతి…