Take a fresh look at your lifestyle.
Browsing Category

Sangareddy

సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ జిల్లా కార్యవర్గ సమావేశం

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి, ఫిబ్రవరి, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం (టీఎన్జీవోస్) సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ అలీ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా సంఘం ప్రతినిధులతో పాటు తాలూకా…

పదవి విరమణ సన్మానం

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి. ఐ ఎన్ టి యు సి నేతకు ఘనంగా వీడ్కోలు ఎదు మైలారం ఓడిఎఫ్ కర్మాగారంలో శనివారం పదవి విరమణ పొందిన ఐ ఎన్ టి సి ప్రధాన కార్యదర్శి జోగన్న గారి యాదగిరికి కార్మికులు ఘనంగా వీడ్కోలు పలికారు మధ్యాహ్నం సమయంలో గేటు నుంచి…

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: హైద్రాబాద్ కింగ్ కోటి హాస్పిటల్ లో శనివారం రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ హెచ్ పి వి వ్యాక్సిన్ డ్రైవ్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజ నర్సింహ మాట్లాడుతూ నేటి నుండి 3 నెలల…

పరీక్షల దృష్ట్యా చదువుపై పూర్తి ఏకాగ్రత పెట్టాలి : జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి   ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో, విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ పి.…

చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సౌందర్య రాజన్ మృతి పట్ల మంత్రి దామోదర్ సంతాపం

 ముద్ర,సంగారెడ్డి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు,విద్యావేత్త డాక్టర్‌ ఎం.వి.సౌందర రాజన్‌ మృతి పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.ఆర్ దామోదర్ రాజనర్సింహ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం

సంగారెడ్డి, ముద్ర ప్రతినిధి ఫిబ్రవరి 27: సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సహకారంతో జాతీయ సేవా పథకం (NSS) మరియు మేరా యువ భారత్, సంగారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి…

ఇందిరమ్మ ఇళ్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి, ముద్ర ప్రతినిధి ఫిబ్రవరి 27: వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, టూ బిహెచ్కే…

మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలను ఖండించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి, ఫిబ్రవరి: అభివృద్ధి అంటే కేవలం అద్దాల మేడలు,బహుళ అంతస్తుల భవనాలు కాదు.హాస్పిటళ్లు అంటే కేవలం పేపర్ల మీద జీవోలు ఇచ్చి,స్లాబులు వేస్తే సరిపోదు’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ పేర్కొన్నారు.…

రజక కుటుంబంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి – పుల్కల్ మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు…

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కుటుంబం పై దాడిలో రెండు నెలల పసిపాప మృతి చెందిన ఘటనపై సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో నిర్వహించారు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు…

ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి, ఫిబ్రవరి 25 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే క్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య బుధవారం పరీక్షల తొలి రోజున జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, షాహిన్ జూనియర్ కళాశాలలో…