విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం.. 42 మందికి రూ.21 లక్షల నగదు బహుమతులు
ముద్ర, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తి పెంపొందించి, ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఒక చిన్న ప్రయత్నం విశేష ఫలితాలను అందించింది. కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రణీత్ గ్రూప్…