విద్యార్థినికి అభినందన
కోరుట్ల, ముద్ర;
ఆదివారం రోజు ప్రకటించిన ఇంటర్ పరీక్షల ఫలితాలలో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన గుడిసె హాసిని ఎంపీసీ విభాగంలో 467 మార్కులు సాధించింది. వాసవి గ్రేటర్ క్లబ్ కోరుట్ల ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి ఆలయ…