Take a fresh look at your lifestyle.
Browsing Tag

arrive-alive

రోడ్డు భద్రతా చైతన్య రథం ప్రారంబించిన ఎస్పీ

ముద్ర ప్రతినిధి, మెదక్ అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా చైతన్య రథంను ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు శనివారం జెండా ఊపి ప్రారంభించారు. చైతన్య రథం జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు…

రోడ్డు భద్రత – సామాజిక బాధ్యత: ప్రతి ప్రాణం విలువైందే.. ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంగా ముందుకు సాగాలి…

ముద్ర, ​కరీంనగర్, ఏప్రిల్ 17: వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ ఇళ్లకు చేరుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ మరియు రవాణా శాఖల సమన్వయంతో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) కార్యక్రమాన్ని ఒక సామాజిక ఉద్యమంగా…

రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి – జైళ్ల శాఖ డీజి సౌమ్య మిశ్రా

ముద్ర ప్రతినిధి,సూర్యాపేట: అజాగ్రత్తగా ప్రయానంతో ప్రాణాలకు ముప్పు  రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యమిశ్రా పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా…

రోడ్డు ప్రమాదల నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి -అదనపు డి ఐ జి స్వాతి లక్రా

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు భాధ్యతగా వ్యవహరించాలని అదనపు డిజిపి స్వాతి లక్రా తెలిపారు. 99 రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీసాయి దంత వైద్య…

ప్రమాదం జరిగిన తరువాత మొదటి గంట చాలా కీలకం: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్: ప్రమాదం జరిగిన తరువాత మొదటి గంట (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి చేర్చిన వారికి కేంద్ర…

“ఒక్క ప్రాణం కూడా పోకూడదు… గోల్డెన్ అవర్‌ను కాపాడితేనే జీవితం: ఎస్పీ శ్రీనివాసరావు పిలుపు”

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల్ జిల్లాలో రోడ్డు భద్రతపై అరుదైన చైతన్య తరంగం ఉద్ధృతమైంది. శుక్రవారం‌గద్వాలలోని వజ్రా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన “అరైవ్ అలైవ్” కార్యక్రమం కేవలం అవగాహన సమావేశం కాదు……

నియమాలు పాటిస్తూ ప్రమాదాలు నివారించాలి ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: రహదారి నియమాలు పాటిస్తూ వాహనదారులు బాధ్యతతో వాహనాలు నడిపితే రహదారి ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చని ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ లో జరిగిన అరైవ్ - ఆలైవ్…

రహదారి భద్రత – అందరి బాధ్యత మంత్రి పొన్నం ప్రభాకర్

బోథ్, ముద్ర: రహదారి నిబంధనలు పాటించడం కేవలం చట్టం కోసం కాదని, అది మన ప్రాణాలకు రక్షణ కవచమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో…

 రోడ్డు భద్రతే జీవన రక్ష: కూకట్పల్లిలో ‘ఆరైవ్ ఆలైవ్’ అవగాహన సదస్సు

  ముద్ర కూకట్పల్లి : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కూకట్పల్లి జెనెసిస్ స్కూల్‌లో బుధవారం కూకట్పల్లి పోలీసుల ఆధ్వర్యంలో ఆరైవ్ ఆలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సదస్సుకు కూకట్పల్లి అదనపు డీసీపీ సుదర్శన్…

సర్పంచుల తీర్మానంతోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం-  రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి

బోథ్, ముద్ర: సర్పంచ్ ల తీర్మానంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి అన్నారు. సోమవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ హాల్ లో జిల్లా వ్యాప్తంగా గల సర్పంచులకు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన…