Take a fresh look at your lifestyle.
Browsing Tag

BJP Government

పెట్రోల్,డీజిల్ ధరలతో సామాన్యుడి నడ్డి విరుగుతోంది

మోదీ సర్కార్ వైఫల్యం వల్లే నీట్ పరీక్షా పత్రం లీక్ అయింది బీజేపీ నేతలు మాటల గారడి చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు కార్పోరేట్ శక్తులకు కోట్ల రూపాయల ప్రజాధనం ధారాదత్తం చేస్తూ ప్రజలపై భారం మోపుతున్నారు కేంద్ర ప్రభుత్వ…

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి.

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ మరియు కంప్రెసెడ్ నేచురల్ గ్యాస్ (సి ఎన్ జి) ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో గద్వాలలోని పాత బస్టాండ్ సెంటర్లో…

పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచిన కేంద్రం.-సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ…

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, సి ఎన్ జి గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచిందని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా…

పని గంటలు పెంచే, కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్స్ రద్దు చేయాలి..

కనీసవేతనం 26 వేలు ఇవ్వాలి : మేడే వారోత్సవాల ముగింపు బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. మల్లిఖార్జున్ ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రద్దుచేసి కొత్తగా…

మేడే వారోత్సవాలను జయప్రదం చేయండి..సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్

దేశ రాజధాని చుట్టూత నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్ సి ఆర్) లోని కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సిఐటియు ర్యాలీ బిజెపి ప్రభుత్వాల, పరిశ్రమల యాజమాన్యాల నిర్బంధాన్ని ఆపాలి - కార్మికుల సమస్యలను పరిష్కరించాలి : సిఐటియు రాష్ట్ర…

ఆర్థిక సంక్షోభాల పట్ల మోదీ మౌనం వీడాలి- CPM తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

ముద్ర,గద్వాల: దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ మౌనం విడాలని, తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని…

అభివృద్ధి,సంక్షేమం బిజెపితోనే సాధ్యం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : అభివృద్ధి,సంక్షేమం బిజెపి తోనే సాధ్యమని బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ అన్నారు.పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం పార్టీ కార్యాలయం వద్ద నాయకులతో కలిసి జండా…

విప్లవాత్మక సంస్కరణలు బీజేపీతోనే సాధ్యం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: విప్లవాత్మక సంస్కరణలు బీజేపీ తోనే సాధ్యమని, మోదీ హయాం లోని బీజేపీ ప్రభుత్వం అంతర్జాతీయంగా మన్ననలు అందుకుంటోందని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ 47వ…

మోడీ తప్పుడు విధానాలే అమెరికా సామ్రాజ్యవాదానికి దారులు వేస్తున్నాయి : సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు…

ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి: కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ చేస్తున్న తప్పుడు విధానాల వల్ల అమెరికా సామ్రాజ్యవాదం దేశం మీద మరింత పెరుగుతుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య…

మావోయిస్టుల అంతం అసాధ్యం.వారి నిర్మూలనపై కేంద్రానివి పగటి కలలు.

మోడీ ప్రభుత్వానిది నియంతృత్వ పాలన. అహంకారంతోనే కొమ్మెర ఘటన. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి భరోసా ఇవ్వాలి. సంక్షేమ పథకాల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కాలేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మత్తులు చేపట్టాలి. సిపిఐ జాతీయ…