Take a fresh look at your lifestyle.
Browsing Tag

congress-party

ధర్మపురిని చదువుల నిలయంగా మార్చుతా..మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్..

ఇచ్చిన మాట ప్రకారం డిగ్రీ కళాశాల తీసుకువచ్చాము.. 2026 - 27 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం.. ధర్మపురిలో డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్.. ధర్మపురి:…

స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన మహానేత శ్రీపాదరావు: 89వ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…

శ్రీపాద రావు గారి సేవలు మరువలేనివి శ్రీపాద రావు 89వ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు.. ధర్మపురి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా పనిచేసి స్పీకర్ పదవికి దేశ వ్యాప్తంగా వన్నె తీసుకు వచ్చిన…

స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన మహానేత శ్రీపాదరావు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నివాళి

శ్రీపాద రావు గారి సేవలు మరువలేనివి శ్రీపాద రావు 89వ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్.. ముద్ర, ధర్మపురి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా సేవలందిస్తూ ఆ పదవికి దేశవ్యాప్తంగా గౌరవం తీసుకువచ్చిన గొప్ప నాయకుడు…

ప్రజలకు వాస్తవాలు తెలియాలి -మున్సిపల్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్

ముద్ర ప్రతినిధి, మెదక్: వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లడం లేదని, వాస్తవమేదో అవాస్తవమేదో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ అన్నారు. ఆదివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల…

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం: బండి రమేష్

ముద్ర కూకట్ పల్లి : ప్రజల కనీస అవసరాలైన తాగునీరు, విద్యుత్తు, రహదారుల వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు.…

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం: బండి రమేష్

​ముద్ర కూకట్‌పల్లి : రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ పేర్కొన్నారు. ​నగరంలోని కేర్ గుడ్ హై…

కూకట్‌పల్లిలో బీఆర్ఎస్‌కు భారీ షాక్: కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత ఎన్. శివానంద్

​ముద్ర కూకట్‌పల్లి : కూకట్‌పల్లి నియోజకవర్గ రాజకీయంలో భారీ మార్పు చోటుచేసుకుంది. బోయిన్‌పల్లి డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎన్. శివానంద్ తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇంచార్జ్…

బ్రాహ్మణపల్లి రోడ్డు పనులు పరిశీలించిన కాంగ్రెస్ నాయకుడు పొట్టోళ్ల

బీబీనగర్, ముద్ర ప్రతినిధి: బీబీనగర్ మండలం రాఘవాపూర్ గ్రామం నుంచి లక్ష్మిదేవి గూడెం, బ్రాహ్మణపల్లి మీదుగా ఎర్రబెట్టి తండావరకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి సహకారంతో ప్రారంభమైన సిమెంట్ రోడ్డు పనులను ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ…

పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలి. -జర్నలిస్టు నాగరాజు.

మోత్కూరు ముద్ర న్యూస్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేద ప్రజలకు అందేలా కృషి చేయాలని, 8 వ అవార్డులో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని జర్నలిస్టు గాదెనబోయిన నాగరాజు అన్నారు. శనివారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఎనిమిదవ వార్డు…

శేరిలింగంపల్లి కాంగ్రెస్ లో ఎవరికీ వారే యమునా తీరే…!

అరికపూడి గాంధీ - జగదీశ్వర్ గౌడ్ వర్గాల మధ్య కోల్డ్ వార్ కానరాని సఖ్యత – కొరవడిన ఐక్యత పార్టీ భవిష్యత్ పై నీలినీడలు ముద్ర, శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన్యత కలిగిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి…