Take a fresh look at your lifestyle.
Browsing Tag

Drinking Water Supply

తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలి *ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర, కుషాయిగూడ : కాప్రా సర్కిల్ వ్యాప్త కాలనీలలో అంతరాయం లేకుండా నాణ్యంగా నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలనిషఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు. కుషాయిగూడ డివిజన్ పరిధిలోని కాలనీలలో గత 15 రోజులుగా…

కడెం ప్రాజెక్టు కు అవసరమైన మరమ్మతులు చేయండి -కలెక్టర్ భవేశ్ మిశ్రా

త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి ముద్ర ప్రతినిధి, నిర్మల్: వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు త్రాగు నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. అలాగే కడెం ప్రాజెక్టు కు అవసరమైన మరమ్మతులు కూడా చేపట్టి…

రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి-మంత్రి పొన్నం ప్రభాకర్

చిగురు మామిడి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా ఎమ్మార్వో,ఎంపీడీఓ, ఏఈవో,లు నిరబతర పర్యవేక్షణ చేయాలి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు మండలంలో తాగునీటి సరఫరా…

డీ లిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే తీవ్రంగా వ్యతిరేకిస్తాం . తాండూర్ శాసనసభ్యులు…

  ముద్ర, తాండూర్: తాండూరు మున్సిపల్ కార్యాలయంలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు మీడియా తో "చిట్ చాట్" నిర్వహించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దొంగ దారిన మళ్ళీ అధికారంలోకి రావడానికే డీలిమిటేషను 2011 జనాభా లెక్కల ప్రకారం…

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సలేశ్వరం జాతరకు సర్వసన్నాహాలు పూర్తి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో తెలంగాణ అమర్నాథ్‌గా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం జాతర ఘనంగా ప్రారంభానికి సిద్ధమైంది. పౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు…

మౌళిక వసతుల కల్పనే లక్ష్యం- నిర్మల్ మున్సిపల్ సమావేశం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: మౌళిక వసతుల కల్పనలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. నిర్మల్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అధ్యక్షతన జరిగింది…

మున్సిపల్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: పట్టణాల అభివృద్ధి కోసం అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని రవి మహల్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన…

భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం

ముద్ర ప్రతినిధి,మెదక్: జిల్లాలో భూభారతి దరఖాస్తుల పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. ఈ విషయంలో తహసిల్దారులకు చిత్తశుద్ధి అవసరమని పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుండి భూభారతి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి పెండింగ్…

​వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి: వాటర్ వర్క్స్ డిజిఎంకు కాంగ్రెస్ నాయకుల వినతి

ముద్ర కూకట్‌పల్లి: రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కెపిహెచ్‌బి కాలనీ, వసంత నగర్ పరిసర ప్రాంతాల్లోని అన్ని ఫేజ్‌లకు తాగునీటి సరఫరా సక్రమంగా అందించాలని కోరుతూ కెపిహెచ్‌బి సర్కిల్ వాటర్ వర్క్స్ డిజిఎం త్రినాథ్‌ను కాంగ్రెస్ పార్టీ…

ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : లక్ష్యాలకు అనుగుణంగా ఏప్రిల్ 20 లోపు ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల…