Take a fresh look at your lifestyle.
Browsing Tag

Excise Department

ఫర్మిట్ రూమ్ ల చాటున జోరుగా మద్యం విక్రయాలు

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: గద్వాల జిల్లా కేంద్రంలోని పలు మద్యం దుకాణల వద్ద తెల్లవారకముందే మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా ఎక్సైజ్ శాఖ కూత వేటు దూరంలో ఉన్న మద్యం దుకాణాల వద్ద మద్యం విక్రయిస్తున్న ఎక్సైజ్…

కలిసికట్టుగా మాధకద్రవ్యాలను నిర్మూలిద్దాం.. కరీంనగర్ ను ఆదర్శంగా నిలుపుదాం. జిల్లా కలెక్టర్ చిత్రా…

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: అందరం కలిసి మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలిద్దామని కరీంనగర్ జిల్లాను ఇందులో ఆదర్శంగా నిలుపుదామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, యువత, తల్లిదండ్రులు సమిష్టిగా…

డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లాలో డ్రగ్స్ మత్తు పదార్థాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతయుతంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు. మంగళవారం మినీ మీటింగ్ హాలులో ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్,…

డ్రగ్స్ రహిత తెలంగాణే సర్కార్ లక్ష్యం-ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు   అవసరమైన శిక్షణ ఇచ్చి ఆయుధాలను అప్పగిస్తాం మాదకద్రవ్యాల మహమ్మారిని తరమికొడదాం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముద్ర, హైదరాబాద్ : డ్రగ్స్, గంజాయి స్మగ్లర్ల ఆగడాలను అరికట్టడంతో పాటు అధికారుల…

మాధకద్రవ్యాల నిర్మూలన సమిష్టి బాధ్యత – జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

మాధకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అధికారులతో పాటు ఉపాధ్యాయులు, యువత, తల్లిదండ్రులు సమిష్టిగా మత్తు పదార్థాల నిర్మూలనకు సహకరించాలని కోరారు. జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ…

9 నుండి 11 వరకు వైన్స్ మూసివేత

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఈనెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఎం.విష్ణుమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హనుమంతరావు ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల…

కానిస్టేబుళ్లు సౌమ్య. ప్రమోద్ కుటుంబాలకు రూ. కోటి సాయం చెక్కులు అందించిన సీఎం రేవంత్ రెడ్డి

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ,పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున చెక్ అందించిన సీఎం రేవంత్ రెడ్డి. ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇటీవ‌ల విధి నిర్వ‌హ‌ణ‌లో మ‌ర‌ణించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎక్సైజ్‌…

ఎక్సైజ్ పోలీసులకు త్వరలోనే ఆయుధాలు -మంత్రి జూపల్లి కృష్ణారావు

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై దాడుల‌ను స‌హించం గంజాయి స్మగ్లర్లను ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఎదుర్కొంది సౌమ్య కుటుంబానికి అండగా ఉంటాం ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై దాడుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌హించేది లేద‌ని ఎక్సైజ్ శాఖ…