లౌకికవాదం కొనసాగాలంటే డీఎంకే–కాంగ్రెస్ కూటమిని గెలిపించాలి- తమిళనాడులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ముద్ర ప్రతినిధి:
తమిళనాడు లౌకికవాదానికి కోటగా నిలిచిందని, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలంటే రానున్న ఎన్నికల్లో డీఎంకే–కాంగ్రెస్ కూటమిని బలపరచాలని తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి…