Take a fresh look at your lifestyle.
Browsing Tag

Local Governance Telangana

కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: కొల్లాపూర్, పర్యాటక, సాంస్కృతిక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలంలో పర్యటించనున్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారించడంతో పాటు…

పన్ను ఎగవేత దారులపై కఠిన చర్యలు -పలు దుకాణాలను సీజ్ చేసిన మున్సిపల్ సిబ్బంది

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్ను చెల్లించకుండా ఉన్న మొండి బకాయి దారుల పట్ల మున్సిపల్ సిబ్బంది కఠిన చర్యలు తీసుకున్నారు. పన్ను చెల్లించని వారికి రెడ్ నోటీసులు జారీ చేయడంతో పాటుగా తాళాలు వేసి కొన్ని…

ప్రణాళికలు అమలు చేద్దాం – ప్రగతి సాధిద్దాం – కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: "ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక" కార్యక్రమాన్ని అమలుచేసి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రగతిని సాధిద్దామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. ఇటీవల ఎన్నికైన గ్రామ సర్పంచులు, మున్సిపల్…

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్

సర్పంచ్, కౌన్సిలర్లకు అవగాహన ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా పాలనా ప్రగతి…

ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా వ్యాపారాలు చేసుకోవాలి

. తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పడిన రద్దీ సమస్యను పరిష్కరించేందుకు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ పరిష్కార మార్గం చూపించారు. ఈ…

ప్రజా సమస్యల పరిష్కారంకై 99 రోజుల కార్యాచరణ : మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్

ముద్ర, భువనగిరి ప్రతినిధి : 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అందరూ సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ సూచించారు.…

మహాదేవపూర్‌ను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యం సర్పంచ్ హసీనా బాను

మహాదేవపూర్, ముద్ర: గ్రామాన్ని పరిశుభ్రంగా అందంగా ఉంచడమే తన లక్ష్యమని గ్రామ సర్పంచ్ హసీనా భాను 8వ వార్డులో ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఈ వార్డులో రోడ్డుకు ఇరువైపుల ఉన్న వ్యర్థాలు, పిచ్చి మొక్కలను సర్పంచ్ హసీనాభాను ఆధ్వర్యంలో…

పల్లెల అభివృద్ధికి రూ. 387.53 కోట్లు విడుదల

15వ ఆర్థిక సంఘం మూడో విడత నిధులు రిలీజ్ రూ. 1034.42 కోట్లకు చేరిన ఫండ్స్ ముద్ర, తెలంగాణ బ్యూరో : గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి తీపి కబురు చెప్పింది. శుక్రవారం 15వ ఆర్థిక సంఘం కింద మూడవ విడతలో భాగంగా 387.53 కోట్లు విడుదల…