Take a fresh look at your lifestyle.
Browsing Tag

Medak District

పకడ్బందీగా 99 రోజుల కార్యక్రమం కలెక్టర్ ప్రతిమాసింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన... ప్రగతి…

ఇందిరమ్మ బిల్లులు రూ.111 కోట్లు చెల్లింపులు కలెక్టర్ ప్రతిమా సింగ్

  ముద్ర ప్రతినిధి, మెదక్: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు జిల్లా వ్యాప్తంగా 5201 ఇందిరమ్మ ఇండ్లకు 111 కోట్ల రూపాయలు చెల్లించినట్లు కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. కౌడిపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.…

బివిఆర్ఐటి కళాశాలలో భగ్గీల పోటీ

ముద్ర ప్రతినిధి, మెదక్: నర్సాపూర్ బివిఆర్ఐటి కళాశాలలో భగ్గీల పోటీ నిర్వహించారు. అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఇలాంటి…

వన దుర్గ సేవలో రాష్ట్ర కమీషనర్ రాహుల్ రాజ్

ముద్ర ప్రతినిధి, మెదక్: రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కమీషనర్ రాహుల్ రాజ్ (మెదక్ మాజీ కలెక్టర్) ఏడుపాయల వన దుర్గ భవాని మాత అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వీరేశం, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా…

మంత్రి వివేక్ ను కలిసిన కలెక్టర్ ప్రతిమ సింగ్

*ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. మూడు రోజుల క్రితం మెదక్ కలెక్టర్ గా ప్రతిమా సింగ్ బాధ్యతలు తీసుకున్న విషయం విదితమే. జిల్లాను రాష్ట్రoలో…

మంత్రి దామోదర్ ను కలిసిన కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:* మెదక్ జిల్లాను అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ముందంజలో ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా కలెక్టర్ ప్రతిమా సింగ్ కు సూచించారు. మెదక్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.…

విశ్వకర్మల ద్వారానే దేశ ఆర్థిక అభివృద్ధి సాధ్యం- ఎంపీ రఘునందన్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: విశ్వకర్మల ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని లోక్ సభ సభ్యులు ఎం.రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎంపీ…

4వ తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం- టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నరేందర్

ముద్ర ప్రతినిధి, మెదక్: నాలుగో తరగతి ఉద్యోగుల అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తామని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానిక టీఎన్జీవో భవన్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు జలగం ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన…

కలెక్టర్ ను కలిసిన టీఎన్జీవోలు

ముద్ర ప్రతినిధి, మెదక్:* మెదక్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రతిమాసింగ్ ను టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూల మొక్కతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...…

ఎస్సీ ,ఎస్టీల కేసులలో అలసత్వం చేస్తే సహించం -రాష్ట్ర కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులా..? *ముద్ర ప్రతినిధి, మెదక్ : ఎస్సీ, ఎస్టీలపై తప్పుడు కేసులు నమోదు చేయడం తగదని, ఎస్సీ, ఎస్టీల కేసులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు…