ప్రజలకు చేరువగా మండల కేంద్రాల్లో ప్రజావాణి
నిజాంపేట్ మండల కేంద్రంలో దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ రాహుల్ రాజ్
ముద్ర ప్రతినిధి, మెదక్:
ప్రజల దూర భారం, విలువైన సమయాన్ని తగ్గించడం కోసమే మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
సోమవారం…